మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా అందించనున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు…

ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ‘రాజకీయ హత్యే’:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మఖ్తల్ బీజేపీ వార్డ్-6 అభ్యర్థి, యువ గిరిజన నాయకుడు ఎరుకల మహాదేవప్ప గారి మృతి కలిచివేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం…

బిజీబిజీగా చంద్రబాబు ఢిల్లీ టూర్…కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ లతో భేటీ 

ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర…

ఎంపీల నుండి ఇటువంటి ప్రవర్తనను ఎవరు మాత్రం సమర్థించగలరు?:కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న జరిగిన…

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్ష

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్షనిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి…

బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా కోళ్లు మృతి

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా…

ప్రియుడి ఫోన్ కు తల్లి,పెద్దమ్మల ప్రైవేట్ పిక్స్..యువతి పనికి నిర్ఘాంతపోయిన పేరెంట్స్

రోజు రోజుకు వెలుగు చూస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా కొందరు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అత్యంత…

హెయిర్ స్టైల్ చెడగొడితే..అంత పరిహారమా?ఏడేళ్ల నాటి కేసులో కీలక తీర్పు

హెయిర్ కటింగ్ చేసిన వారు దానిని చెడగొట్టారంటూ పెద్ద మొత్తంలో పరిహారం కోరిన ఘటనలో చివరికి ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే…

మక్తల్ లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..ఘటన కలిచి వేసిందన్న తెలంగాణ బీజేపీ ఛీఫ్

నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో కలకలం రేగింది. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం…

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అరుదైన ఘనత..ప్రగతి సూచికలో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో సాధించింది. కీలక ప్రగతి సూచికలలో రాష్ట్రంలో టాప్ ర్యాంక్ సాధించి…

క్రికెట్ లెజెండ్ సచిన్ ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు  ఎయిర్ పోర్టులో తెలుగుదేశం…

ఆ బుక్ ఒక్క కాపీ కూడా పబ్లిష్ అవలేదు

మాజీ ఇండియన్ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ కు సంబంధించి వివాదం…