కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో శశి థరూర్ భేటీ

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గత కొద్ది రోజులుగా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక…

పేపర్ ప్లేట్ పై బ్యాంక్ ఎకౌంట్ వివరాలు…డేటా ప్రైవసీపై నెటిజెన్ల ఆందోళన

ఈ ఆధునిక యుగంలో డేటా ప్రైవసీపై ఎప్పటికప్పుడు ఆందోళన వ్యక్తమయ్యే సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక తినుబండారాలు అమ్మే…

ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా  సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి…

సీఎం రేవంత్ ను కలిసిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన భారతీయ విద్యార్థుల బృందం

హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు చెందిన భారతీయ విద్యార్థుల బృందం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లోని…

విడుదలైన మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ పెద్దిరెడ్డి సాంగ్

సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి మెగాస్టార్ చిరంజీవి స్టామినాను మరోసారి చాటిచెప్పిన  చిత్రం ‘మన శంకరవరప్రసాద్…

భారత్ సంస్కరణల ఎక్స్ ప్రెస్ లా ముందుకెళ్తోంది:ప్రధాని మోడీ

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల యూరోపియాన్ యూనియన్ తో కుదిరిన…

అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తి

నిన్న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బారామతి లోని విద్యా…

అందరి చూపు అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ వైపే..!

పుష్ప సినిమా అయ్యేవరకు బన్నీ అదే మన అల్లు అర్జున్ జస్ట్ టాలీవుడ్ లో టాప్ హీరో… కానీ సుకుమార్ పుష్ప…

మా కల నిజమైంది అంటున్న నటి

తనదైన నటనతో పలు రకాల పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు కీర్తి సురేష్. తాజాగా ఆమె పెళ్లి సంగతులను ఒక…

అంచనాలకు తగ్గట్లుగానే ‘విశ్వంభర’..అద్భుతంగా తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ టాక్

మన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ అంతకు ముందే…

విద్యుత్ జేఏసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి:మాజీ మంత్రి హరీష్ రావు 

విద్యుత్ జేఏసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విద్యుత్ ఉద్యోగుల పట్ల సర్కార్ మొండి…

కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ప్రణాళికలపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్…