అజిత్ పవార్ మరణంపై కీలక వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమత

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేడు జరిగిన విమానప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై బెంగాల్ సీఎం మమతా…

హెచ్-1బి వీసాలకు సంబంధించి టెక్సాస్ గవర్నర్ కీలక ఆదేశాలు

అమెరికాలోని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ కొత్త హెచ్-1బి వీసాల దరఖాస్తులు వెంటనే నిలిపివేయాలని రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, రాష్ట్ర ఏజెన్సీలకు…

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ వర్గాలు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఒకప్పటి దిగ్గజ క్రికెటర్  ఇమ్రాన్ ఖాన్ హెల్త్ కండీషన్ పై  ఆందోళన వ్యక్తమవుతోంది. వెంటనే చికిత్స అందించకపోతే…

సింహాచలం పుణ్యక్షేత్రాన్నిదర్శించుకున్న భారత క్రికెటర్లు

విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్నిభారత  క్రికెటర్లు సందర్శించారు. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భారత జట్టు హెడ్‌ కోచ్‌…

విమాన ప్రమాదాల్లో మరణించిన భారత రాజకీయ ప్రముఖులు

భారతదేశ చరిత్రలో, ఏడుగురు ప్రముఖ నాయకులు విమానం , హెలికాప్టర్ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో బల్వంత్రాయ్ మెహతా, దోర్జీ ఖండు,…

ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ,రాజ్యసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు.  ఆత్మనిర్భర్ భారత్ సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి…

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీ

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీ వేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రసార…

అజిత్ పవార్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ క్యాబినెట్

ఈరోజు మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం విదితమే. ఈ…

అట్టహాసంగా ప్రారంభమైన ‘వింగ్స్ ఇండియా 2026’

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద సివిల్ ఏవియేషన్ ఎక్స్‌పో ‘వింగ్స్ ఇండియా 2026’ అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన…

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ సర్కార్ నగదు బహుమతి 

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ…

డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన…

రామోజీ ఫిలిం సిటీ నాగార్జున సినిమా షూటింగ్…!

గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అక్కినేని నాగార్జున, ఇప్పుడు తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో…