సాయి పల్లవి ఖాతాలో మరో భారీ సినిమా…?

డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ, తనకంటూ కెరీర్ లో ఒక సెపెరేట్ దారి వేసుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి పేరు…

38 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన పాపులర్ సింగర్..!

అదేంటి అప్పుడే రిటైర్మెంట్ ఆ… అవును నిజమే…జనరల్ గా ఇలా ఈ ఏజ్ లో ఏదైనా స్పోర్ట్స్ లో రిటైర్మెంట్ తీసుకుంటారు…

వైభవంగా మేడారం మహాజాతర..భారీగా సందర్శిస్తున్న భక్తులు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.…

మహారాష్ట్రలో విమానప్రమాదం..డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్ర  డిప్యూటీ సీఎం నేడు జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈరోజు ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది.…

బంగ్లాదేశ్ జర్నలిస్టుల వీసాలకు నో..!

బంగ్లాదేశ్ కు మరో గట్టి షాక్ తగిలింది. ఆ దేశ జర్నలిస్టులు భారత్ కు  రావడానికి వీసాలు ఇవ్వడానికి నిరాకరించింది. భారత్లో…

డబ్ల్యూపీఎల్:ఉత్కంఠ మ్యాచ్ లో ఢిల్లీ పై  గుజరాత్ విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్  తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి…

నటి సమంతకు అరుదైన గౌరవం..రాష్ట్రపతి విందుకు ఆహ్వానం

తనదైన నటనతో పలు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. 77వ…

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది:మంత్రి నారా లోకేష్ 

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది, ఇది ఒక భారీ ముందడుగని ఏపీ విద్యా,ఐటీ శాఖ…

ఇది ఒక మైలురాయి.. భారత చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోడీ తన స్పందనను తెలియజేశారు. నేటి రోజు మన ఉమ్మడి చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా,…

వైరా నదిపై రిటైనింగ్ వాల్ మరియు సమగ్ర స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి శంకుస్థాపన

వరద ముప్పు నుండి మధిర పట్టణాన్ని శాశ్వతంగా రక్షించేందుకు రూ. 140 కోట్ల అంచనా వ్యయంతో వైరా నదిపై రిటైనింగ్ వాల్…

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారత్-యూరోపియన్ యూనియన్ ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు కీలకంగా మారాయి.…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి…