తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 13వ తేదీన…

వినూత్నంగా  ‘గాంధీ టాక్స్’ ట్రైలర్

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధానపాత్రల్లో కిషోర్ పి. బెలేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన  మూకీ చిత్రం ‘గాంధీ టాక్స్’. అనౌన్సమెంట్  నుంచే…

ఢిల్లీ హైకోర్టులో అకీరా నందన్ కు భారీ ఊరట

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు సైతం  వ్యక్తిగత గోప్యతా హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును…

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే  

కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే గారు…

ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్కెట్లలో ఒకటిగా భారత్

భారత్ తో వాణిజ్యం కోసం ప్రపంచ దేశాల ఆసక్తి కనబరుస్తూనే ఉన్నాయి. తాజాగా ట్రేడ్, కీలక ఖనిజాలు, ఇంధనం తదితర రంగాల్లో…

యూరప్-భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి:ఉర్సుల ఓన్ డెర్ లెయెన్

ఈరోజు యూరప్ మరియు భారతదేశం చరిత్రను సృష్టిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుల ఓన్ డెర్ లెయెన్ అన్నారు. అన్ని…

తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలే:మంత్రి నారా లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా…

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎంబ్రేర్ మరియు అదానీ గ్రూప్ మధ్య జరిగిన కీలక ఎంఓయూ ఒప్పంద కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు…

ఆ తల్లుల దీవెనలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి:కె.టి.ఆర్

వనదేవతలు సమ్మక్క సారలమ్మను కొలుస్తూ.. ప్రతీ రెండేళ్లకొకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకునే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతరని బీ.ఆర్.ఎస్ వర్కింగ్…

భారత్-ఈయూ డీల్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

భారత్, యూరోపియన్ యూనియన్ ల మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్  (FTA)పై ప్రధాని నరేంద్ర మోడీ  కీలక వ్యాఖ్యలు చేశారు.…

ట్రైన్ ఆలస్యంతో పరీక్ష మిస్..ఏడేళ్ల న్యాయపోరాటంలో గెలిచిన యూపీ స్టూడెంట్

ట్రైన్ ఆలస్యమవుతున్న ఘటనలతో నిత్యం ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు.  ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి 2018లో…

ఐక్యరాజ్యసమితిలో పాక్ వైఖరిని మరోసారి ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్పై ఆ దేశ అంబాసిడర్  చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టి జవాబిచ్చింది.…