‘జేసీ డేనియల్ అవార్డు’ ..లెజెండరీ నటి శారదా కి అరుదైన గౌరవం

తెలుగు నేలపై పుట్టి, దక్షిణ భారత చిత్రసీమలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో తన నటనతో చెరగని ముద్ర వేసిన లెజెండరీ నటి…

‘పెద్ది’ ‘చికిరి చికిరి’ సాంగ్ మరో రికార్డ్ 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజు రోజుకూ…

స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలి:అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు…

క్లీన్ ఎనర్జీతో ఇది ఒక కీలక ముందడుగు:ఏపీ మంత్రి నారా లోకేష్

ఎనర్జీని  దిగుమతి చేసుకునే దేశం నుండి స్వచ్ఛమైన ఇంధనాన్ని (Clean Energy) ఎగుమతి చేసే దేశంగా ఎదగడం – ఇది భారతదేశం…

టీ20 టీమ్ లోకి శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం 

శ్రేయాస్ అయ్యర్ భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. న్యూజిలాండ్ తో  టీ20 సిరీస్ లో మొదటి  మూడు మ్యాచ్లకు సెలక్టర్లు…

భారత్ లో మరో చెస్ గ్రాండ్ మాస్టర్..ఆర్యన్ 

భారత్ లో చెస్ కు ఆదరణ పెరగడమే కాకుండా యువతరం ఆటగాళ్లు ఎందరో కీలకంగా రాణిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా భారత్…

లక్ష్యసేన్  క్వార్టర్ ఫైనల్ లో పరాజయం

ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత్ తన పోరాటాన్ని ముగించింది.  స్టార్ షట్లర్ లక్ష్యసేన్  క్వార్టర్ ఫైనల్…

ఇది తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 

‘జననాయగన్’ చిత్రాన్ని అడ్డుకోవాలనే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రయత్నం తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్…

‘మెగా 9 TV’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు 

నిజాయితీకి నిలువుటద్దంలా, ప్రజాపక్షమే పరమావధిగా ఉద్భవించిన అజేయ శక్తి మా మెగా 9 TV. పారదర్శకతను పునాదిగా వేసుకుని, సామాన్యుడి గొంతుకై…

తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కోసం తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ

తెలంగాణాలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలను నిర్వహించనున్నారు.…

నేటి ట్రేడింగ్ లో జోరు కనబరచని దేశీయ స్టాక్ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఇంటర్నేషనల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు అలాగే…

మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలి:ఏపీసీసీ చీఫ్ షర్మిల 

రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి  పథకానికి అతి గతి లేదని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల విమర్శించారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని…