అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత…

మరోసారి చెలరేగిన వైభవ్ సూర్యవంశీ

ఏ ఫార్మాట్ అయినా తన బ్యాట్ జోరు తగ్గేదే లే అంటూ  అదరగొడుతున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. వరుస సెంచరీలతో…

మలేసియా ఓపెన్ ప్రీక్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ సింధు

భారత స్టార్ షట్లర్ పీ.వీ.సింధు మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో ప్రిక్వార్టర్పైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన  మహిళల…

యాషెస్ సిరీస్ ఆసీస్ దే..సిడ్నీ టెస్టులో ఘన విజయం

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1తో గెలుచుకుంది. సిడ్నీ…

అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం:మంత్రి లోకేష్

పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్ లో ఉన్నామని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో…

భూ మాతను రక్షించుకుంటూ అన్నదాతల ఆదాయం పెంచాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిదని విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఏపీ డిప్యూటీ సీఎం,…

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం…

అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే.. మిగతా జంతువుల సంగతేంటి?

సుప్రీంకోర్టు వీధి కుక్కల  వివాదంపై విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలవుతున్న…

స్పెల్లింగ్ మిస్టేక్.. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ కు SIR నోటీసులు

దేశవ్యాప్తంగా  ఓటర్ జాబితాలో అవకతవకలు సరిచేసేందుకు తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజెన్’ (SIR)  పట్ల వెస్ట్  బెంగాల్ లోని టీఎంసీ ప్రభుత్వం…

కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమే:గుత్తా సుఖేందర్ రెడ్డి

త్వరలోనే రాజకీయ పార్టీతో ప్రజల ముందుకు రానున్నట్లు ఇప్పటికే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె శాసనమండలిలో…

ఆసక్తికర పరిణామం.. అక్కడ చేతులు కలిపిన కాంగ్రెస్-బీజేపీ

మహారాష్ట్రలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉండే బీజేపీ-కాంగ్రెస్ లు మహారాష్ట్రలోని అంబర్నాథ్ ప్రాంతానికి మేయర్ ఎన్నిక…

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన 

నేడు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ  సందర్శన కోసం వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన…