మాజీ సీఎం జగన్ పై ఏపీ మంత్రి లోకేష్ ఫైర్ 

శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేసావు అంటూ జగన్ పై ఏపీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు .…

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026 వేదికగా ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం…

ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై NIELITతో ఒప్పందం

ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రపంచ…

యువతకు సాంకేతిక నైపుణ్యం.. IBM సంస్థతో భాగస్వామ్యం

ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్ష మంది ప్రతిభావంతులైన యువతకు AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), సైబర్ సెక్యూరిటీ, మరియు క్వాంటం కంప్యూటింగ్ రంగాలలో నైపుణ్యం…

వైసీపీ నేతలు చేసిన పనిని తీవ్రంగా ఖండించిన కూటమి నేతలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శించడాన్ని కూటమి నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీ…

UNICCతో చేతులు కలిపిన ఏపీ ప్రభుత్వం

అమరావతి క్వాంటం వ్యాలీలో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ అండ్ క్వాంటం’ (Centre of Excellence for AI and…

చూసిందే నమ్మండి…హెరిటేజ్ పై నారా భువనేశ్వరి ఆసక్తికర పోస్ట్

హెరిటేజ్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అధికార ప్రతిపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది. కాగా,…

నైపుణ్య విభాగం అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

ఉండవల్లి నివాసంలో నైపుణ్య విభాగం అధికారులతో ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రౌండ్ అయిన…

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సూపర్-6 హామీలు…

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై చర్చింది. మొత్తం 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో…

పల్నాడు జిల్లాలో MGNREGA పరిరక్షణ యాత్ర..పాల్గొన్న ఏపీసీసీ ఛీఫ్ షర్మిల

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పరిరక్షణ యాత్ర నేడు పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది. వినుకొండ నియోజకవర్గం, వేల్పూరులో…

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల…