వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై సుందర్ పిచాయ్ ప్రకటన..గర్వకారణమన్న లోకేష్ 

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో మాట్లాడుతూ…

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు..అప్డేట్ ఇచ్చిన మంత్రి నారాయణ

ఏపీ అసెంబ్లీలో  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు పై మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు సమాధానం…

ఏపీ సీఎం ఢిల్లీ టూర్..ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్…

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో చేనేత స్టాల్స్..ప్రారంభించిన స్పీకర్,డిప్యూటీ స్పీకర్

చేనేత వస్త్రాల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత స్టాల్స్ ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరియు…

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం

జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నేడే ప్రారంభం కానున్నట్లు ఆ పార్టీ తెలిపింది. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ…

హెరిటేజ్ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదనేది నిప్పులాంటి నిజం:బీ.ఆర్.నాయుడు

కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ, హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు అన్నారు. హెరిటేజ్…

సర్వశిక్షా అభియాన్ లో  ఏపీలోనే ఎక్కువ జీతాలు..త్వరలోనే  డీఎస్సీ:ఏపీ మంత్రి లోకేష్

ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ పై గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా…

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం 

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం,…

నంద్యాల జిల్లాలో  MGNREGA పరిరక్షణ యాత్ర..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల విమర్శలు 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన VB G- RAM G చట్టాన్ని రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (…

ధర్మవరం కోర్టుకు బాంబు బెదిరింపు..పోలీసుల తనిఖీలు 

ధర్మవరం కోర్టుకు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో  జడ్జిలు న్యాయవాదులు కోర్టు ఆవరణంలో నుంచి బయటకు పరుగులు పెట్టారు. డి.ఎస్.పి…

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల..!

సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్ల కేసులో బెయిల్ రావడంతో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు…

రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త:ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్రంలోని రైతు సోదరులకు శుభవార్త చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న…