లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసుకు…

స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలి:అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు…

క్లీన్ ఎనర్జీతో ఇది ఒక కీలక ముందడుగు:ఏపీ మంత్రి నారా లోకేష్

ఎనర్జీని  దిగుమతి చేసుకునే దేశం నుండి స్వచ్ఛమైన ఇంధనాన్ని (Clean Energy) ఎగుమతి చేసే దేశంగా ఎదగడం – ఇది భారతదేశం…

‘మెగా 9 TV’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు 

నిజాయితీకి నిలువుటద్దంలా, ప్రజాపక్షమే పరమావధిగా ఉద్భవించిన అజేయ శక్తి మా మెగా 9 TV. పారదర్శకతను పునాదిగా వేసుకుని, సామాన్యుడి గొంతుకై…

మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలి:ఏపీసీసీ చీఫ్ షర్మిల 

రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి  పథకానికి అతి గతి లేదని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల విమర్శించారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని…

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం 

ఏపీ సీఎం చంద్రబాబు  కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి…

ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు జోష్..సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీసులు, కాంట్రాక్టర్లకు భారీ ఉత్సాహాన్ని అందించే కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా…

నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు పాల్గొన్న సీఎం కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఘనంగా  నారావారిపల్లెలో సెలెబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో సీఎం చంద్రబాబుతో…

సూర్యలంక బీచ్‌ ను నేడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన చంద్రబాబు,లోకేష్

ఏపీ సీఎం చంద్రబాబు నేడు సూర్యలంక బీచ్‌ ను నేడు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సూర్యలంక బీచ్‌ ను పర్యాటక…

గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

గిరిజనుల సమస్యలను తీర్చాలన్న దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉండాలని గిరిజనాభివృద్ధి, గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన కోసం  కూటమి ప్రభుత్వం…

ఏపీలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా  శ్రీవాస్ నుపుర్ అజయ్…

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ఏపీ సీఎం  చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక…