విద్యార్థుల్లో విభిన్న ప్రతిభను వెలికితీస్తున్న మీ కృషి ప్రశంసనీయం మాస్టారు:మంత్రి లోకేష్ 

విద్యా శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యార్థుల కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారు మంత్రి లోకేష్. అంతే…

అహంకారంతో  ప్రజల ఆస్తులపై జగన్ తన ఫోటో వేసుకున్నాడు:ఏపీ సీఎం చంద్రబాబు

మండపేట నియోజకవర్గం, రాయవరంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక…

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ క్షేత్రస్థాయి పర్యటన

తన సొంత నియోజకవర్గం పిఠాపురం  ప్రజలని కలుసుకునేందుకు డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పీఠికాపుర…

ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ 

డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా…

పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నా:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

పిఠాపురం నియోజకవర్గం, ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా…

వైసీపీ అధినేత  జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్

వైసీపీ అధినేత  జగన్ వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు.…

సమాచార శాఖకు కొత్త  వీడియో కెమెరాలు.. అందించిన మంత్రి పార్థసారథి

ఎప్పటికప్పుడు టెక్నాలజీని  అందిపుచ్చుకుంటూ సీఎం  చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా సమాచార శాఖ ఉద్యోగులు పనిచేయాలని సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ…

తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. …

కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదం:ఏపీ సీఎం చంద్రబాబు 

జగ్గన్న తోట ప్రభల తీర్ధాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.  సుమారు…

మా ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక రంగం వృద్ధి:వైసీపీ అధినేత జగన్

ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వై.ఎస్.జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబుపై పలు ఆరోపణలు గుప్పించారు.…

లాజిస్టిక్స్ వినియోగంలో వరల్డ్ లెవెల్ లో  పోటీ పడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం  చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలను మంత్రివర్గం చర్చించింది.…

ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేశామన్నదే మన అజెండా:మంత్రి లోకేష్

ఏపీ మంత్రులతో టీడీపీ అగ్రనేత, మంత్రి నారా లోకేష్ అల్పాహార సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.…