త్వరలోనే కృష్ణా, గోదావరి నదీ తీరాల్లో హౌస్ బోట్స్ సేవలు

రాష్ట్ర పర్యాటక అభివృద్ధిలో భాగంగా త్వరలోనే కృష్ణా, గోదావరి నదీ తీరాల్లో హౌస్ బోట్స్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఏపీ పర్యాటక…

పిఠాపురంలో రేపటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ పర్యటన.. సంక్రాంతి సంబరాలకు శ్రీకారం

రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి మహోత్సవాలు పిఠాపురంలో జరగనున్నాయి. రేపటి నుంచి తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ఏపీ డిప్యూటీ…

అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత…

అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం:మంత్రి లోకేష్

పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్ లో ఉన్నామని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో…

భూ మాతను రక్షించుకుంటూ అన్నదాతల ఆదాయం పెంచాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిదని విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఏపీ డిప్యూటీ సీఎం,…

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం…

పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన 

నేడు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ  సందర్శన కోసం వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన…

అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు: డిప్యూటీ సీఎంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఫిర్యాదు

రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే…

ఏపీలో NHAI వరల్డ్ రికార్డ్.. గర్వ కారణమన్న సీఎం చంద్రబాబు

బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంలో భాగంగా ఏపీలో నేషనల్ హైవేస్  అథారిటీ ఆఫ్ ఇండియా  (NHAI) రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను…

రెండో విడత భూ సేకరణ.. రైతులకు రుణమాఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న భూమిని త్వరితగతిన డెవలప్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మూడు…

సోషల్ మీడియాలో కుట్ర పూరిత, విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠిన వైఖరి:మంత్రి లోకేష్

సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో ఏపీ…

కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌ గా అభివృద్ధి:ఏపీ సీఎం చంద్రబాబు

రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌ గా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు  ఆదేశించారు. దీనికి…