దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు అనుమతి లభించినందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు హర్షం 

శ్రీకాకుళం జిల్లా వాసుల దీర్ఘకాలిక రైల్వే  డిమాండ్‌లకు నేడు అనుమతి లభించినందుకు ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి…

నకిలీ మద్యం కేసులో రెండోసారి సిట్ కస్టడీలోకి జోగి బ్రదర్స్!

నకిలీ మద్యం తయారీ , సరఫరా కేసులో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములు చుట్టూ…

ఏపీలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి  పంపిణీ చేస్తోంది. కాగా, నర్సీపట్నం స్థానిక మార్కెట్…

ఏపీ,తెలంగాణ నదీ జలాల వివాదాల పరిష్కారానికి కమిటీ 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం…

శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో చిరుత హాల్ చల్  

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది.  శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో…

ఫిబ్రవరి 2న ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు…!

కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.ఈ మేరకు అనంతపురం జిల్లా శింగనమల…

26 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విద్యుత్ ఛార్జీలను  ట్రూడౌన్ చేశాం :-మంత్రి గొట్టిపాటి…!

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ఏర్పడిన 26 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, విద్యుత్ ఛార్జీలను ట్రూడౌన్ చేసి కూటమి…

యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసుల ఉచ్చు: ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ…దర్యాప్తు ముమ్మరం!

ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (Naa Anveshana) ఫేమ్ అన్వేష్‌పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.హిందూ…

సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించిన  కూటమి సూపర్ హిట్:మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ తో సుపరిపాలన అందించి సూపర్ హిట్ కొట్టామని రాష్ట్ర దేవాదాయ…

కేంద్ర ఎన్నికల సంఘంతో జనసేన ప్రతినిధుల భేటీ

ఓటర్ లిస్టు, ఎలక్షన్  ప్రక్రియలో చేయాల్సిన మార్పులు చేర్పులు, తీసుకురావాల్సిన సంస్కరణల గురించి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్న సెంట్రల్ ఎలక్షన్…

కోనసీమ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం….పడవ పోటీల పరిశీలనలో బోటు నుంచి నీటిలో పడ్డ మహేష్ కుమార్!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది.…

అమరావతి E-13 రోడ్డుకు లైన్ క్లియర్: అటవీ భూమి మళ్లింపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

రాజధాని అమరావతి కనెక్టివిటీని మెరుగుపరిచే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని యర్రబాలెం నుంచి చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారితో…