ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిపై తనకున్న అచంచలమైన భక్తిని మరోసారి…
Category: Andhra Pradesh
కొండగట్టు అంజన్న ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల…
చెంగాళమ్మ ఆలయానికి వేమిరెడ్డి దంపతుల భారీ విరాళం
దైవ కార్యక్రమాలకు, సేవా కార్యకలాపాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి…
అవినీతి తిమింగలాల వేటకు ‘AI’ అస్త్రం ప్రయోగిస్తాం: ఏపీ ఏసీబీ డీజీ అతుల్ సింగ్
ఆంధ్రప్రదేశ్లో అవినీతిని అంతం చేసేందుకు అవినీతి నిరోధక శాఖ (ACB) సరికొత్త సాంకేతికతతో రంగంలోకి దిగింది.ఈ మేరకు విజయవాడలో 2025 వార్షిక…
చేనేత కార్మికుల నిబద్ధత ప్రశంసనీయం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో ఎమ్మెల్యే గొండు శంకర్ తో కలిసి అగస్తేశ్వర చెనేత సహకార సంఘాన్ని కేంద్ర పౌరవిమానయాన శాఖ…
ప్రారంభమైన మూడో ప్రపంచ తెలుగు మహాసభలు
మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్…
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు, లోకేష్ నివాళులు
దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పేరు పొందిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా…
ఏపీ ప్రజలకు ఇది గుడ్ న్యూస్.. ఈ ఏడాదికి మంచి ఆరంభం:ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో 25.3%తో ముందంజలో దూసుకుపోతున్నట్లు ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ లో వచ్చిన వార్తపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం…
మాతృభాష మన ప్రతి ఒక్కరి ఇంటి భాష కావాలి:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సింగపూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో…
ఈ ప్రాజెక్ట్ను జూలై, 2027 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేస్తాం:కేంద్రమంత్రి పెమ్మసాని
శంకర్ విలాస్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్ పనుల పురోగతిని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. బ్రిడ్జ్కు సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యిందని,…
గోవిందరాజస్వామి ఆలయంలో హైడ్రామా: “మద్యం బాటిల్ ఇస్తేనే దిగుతా” అంటూ గోపురంపై నిందితుడి వీరంగం!
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఒక వ్యక్తి చేసిన హల్చల్ భక్తులను, పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన…
బాబు గారు మౌనం వహించడం బాధాకరం:ఏపీసీసీ చీఫ్ షర్మిల
కరువు పనిపై కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు కిమ్మనకుండా ఉండటం దారుణమని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. బీజేపీ చేస్తున్న…