ఏపీలో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండి అందించేందుకు జీవో విడుదలైన సంగతి తెలిసిందే. రేషన్ దుకాణాల్లో కిలో గోధుమ పిండి…
Category: Andhra Pradesh
విద్యుత్ వినియోగదారులకు ఊరట…రూ.4,497 కోట్ల ట్రూఅప్ భారాన్ని భరించనున్న కూటమి ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019-20 నుంచి 2023-24 మధ్య కాలానికి సంబంధించి డిస్కంలు…
నూతన సంవత్సర వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని లోకభవన్ లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్బార్ హాల్లో…
ఏఐ కమాండ్ కంట్రోల్తో గంటల్లోనే శ్రీవారి దర్శనం!
తిరుమల శ్రీవారి భక్తుల దశాబ్దాల నిరీక్షణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో టీటీడీ ముగింపు పలికింది. ఇటీవల వైకుంఠ ఏకాదశి పర్వదినాన…
వైఎస్ వివేకా హత్య కేసు: ఏ2 సునీల్ యాదవ్ భార్యకు ప్రాణాపాయ బెదిరింపులు!
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు బెదిరింపులు రావడం పులివెందులలో కలకలం రేపింది.ఈ కేసులో రెండో నిందితుడు…
2025 లో డిప్యూటీ సీఎం పవన్ శాఖల నిర్వహణా తీరు ప్రశంసనీయం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2025 ఏడాదంతా కూడా నియోజకవర్గ, జిల్లా స్థాయి పనితీరుపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ పాలనలో అత్యంత…
కొత్త సంవత్సర వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కొత్త సంవత్సరంలోకి ప్రవేశించిన వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 5 రకాల భూములను 22ఏ జాబితా నుంచి…
పురాతన వస్తువుల విభజనకు ఏపీ నుంచి 8 మందితో కమిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల విభజన కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ…
సన్రైజ్ స్టేట్ నుండి 2026 లో మొదటి సూర్యోదయం!:సీఎం చంద్రబాబు ఆసక్తికర వీడియో
ఏపీ సీఎం నారా చంద్రబాబు 2026 నూతన సంవత్సరానికి వినూత్నంగా స్వాగతం పలికారు. జనవరి 1వ తేదీ ఉదయం అల్లూరి సీతారామరాజు…
ప్రభుత్వానికి అధికారులే వెన్నెముక: ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు!
2026 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని సివిల్ సర్వీస్ అధికారులకు (IAS, IPS, IFS, IRS)…
ఈ ఏడాది ప్రజలకు రెట్టింపు సంతోషం – సంక్షేమం – అభివృద్ధి అందించేందుకు కృషి చేస్తా:ఏపీ సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా…
వైసీపీ నేతల కంటే మావోయిస్టులే నయం:- టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ…