పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం:మంత్రి అచ్చెన్నాయుడు

పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.  ​ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆదివారం పేటలో…

ద్రాక్షారామలో శివలింగం ధ్వంసం…నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!

ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తోటపేటకు…

కేసీఆర్‌ నా జూనియర్… జగన్ ఓ డిక్టేటర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్..!

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో…

ప్రజల వద్దకే పాలన… టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమం!

పల్నాడు జిల్లా, పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు.సీఎం చంద్రబాబు…

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు పరచాలి:ఏపీసీసీ చీఫ్ షర్మిల

ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి ప్రధాని మోడీ పట్టెడన్నం పెట్టే కరువు పనిపై కుట్రలు చేశారని ఏపీసీసీ చీఫ్ షర్మిల…

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తి… 28 జిల్లాలుగా ఏపీ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యంతో పాటుగా, వికేంద్రీకరణ లక్ష్యంగా చేపట్టిన జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ నేటి నుండి అధికారికంగా అమలులోకి వచ్చింది.దీనికి…

పింఛను పంపిణీ మాకు అత్యంత సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం:ఏపీ సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకుంటున్న లక్షలాది మంది లబ్దిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది…

 ఒక పండుగలా ‘ప్రజల సేవలో ప్రభుత్వం’ కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను క్షేత్రస్థాయిలో  ప్రజల వద్దకు  విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత…

భోగాపురం ఎయిర్‌పోర్ట్ చారిత్రాత్మక ఘట్టం…జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్!

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో అద్భుత మైలురాయిని చేరుకోబోతోంది. వచ్చే ఏడాది జనవరి 4న…

రాష్ట్రంలో కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ మరణాల సంఖ్య 20కు చేరింది. రెండేళ్లలోనూ ఏటా వేయికి పైగా కేసులు వచ్చినా, అధికారికంగా మరణాలు…

ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం…నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశం! 

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.ఈ…

ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్…రోస్టర్ వివాదంపై హైకోర్టు కీలక తీర్పు!

ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 నియామక ప్రక్రియలో నెలకొన్న న్యాయపరమైన చిక్కులకు తెరపడింది. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను సవాలు చేస్తూ దాఖలైన…