దేశీయ స్టాక్ మార్కెట్లకు కొనసాగుతున్న లాభాల జోరు

ప్రభుత్వం విడుదల చేసిన ఫైనాన్షియల్ సర్వే ఇన్వెస్టర్లలో జోష్ నింపిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాలతో…

40 శాతం గిగ్ వర్కర్ల ఆదాయం రూ.15వేల కన్నా తక్కువేనన్న ఆర్థిక సర్వే

ఆర్థిక సర్వే గిగ్ వర్కర్లు 40 శాతం మంది రూ.15వేల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవస్థలో గణనీయమైన,…

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారత్-యూరోపియన్ యూనియన్ ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. అంతర్జాతీయ సానుకూల పరిణామాలు కీలకంగా మారాయి.…

రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఇది వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎంబ్రేర్ మరియు అదానీ గ్రూప్ మధ్య జరిగిన కీలక ఎంఓయూ ఒప్పంద కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు…

భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు క్వార్టర్స్ రిజల్ట్స్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి.…

నేటి ట్రేడింగ్ లో జోరు కనబరచని దేశీయ స్టాక్ మార్కెట్లు 

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఇంటర్నేషనల్ మార్కెట్ల మిశ్రమ సంకేతాలు అలాగే…

ఇక 10 మినిట్స్ డెలివరీ బంద్..! కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో ఇన్నాళ్లుగా నిత్యావసర సరుకుల సరఫరా రంగంలో సాగుతున్న విపరీతమైన పోటీకి, ప్రమాదకరమైన పోకడలకు ఎట్టకేలకు తెరపడింది. కస్టమర్లను  ఆకర్షించేందుకు వాణిజ్య…

ఎస్.బీ.ఐ ఏటీఎం ఛార్జెస్ పెంపు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన ఈ కొత్త ఛార్జీలు 2025…

నష్టాలతో వారాన్ని ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగించాయి. వరుసగా ఐదవ రోజు కూడా నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో…

75 శాతం సమాజానికి దానం.. పుత్రశోకంలో కూడా మరోసారి ప్రకటించిన అనిల్ అగర్వాల్

ప్రముఖ పారిశ్రామికవేత్త, వేదాంత గ్రూప్ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ కుటుంబంలో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది.  ఆయన తనయుడు  అగ్నివేశ్ అగర్వాల్ (49)…

నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల బాటలోనే పయనించాయి. కీలక షేర్లయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ట్రెంట్ షేర్లలో…

వెనెజువెలా సహా అంతర్జాతీయ పరిణామాలతో బంగారం,వెండికి మరింత జోష్

పసిడి, వెండి ధరలు గతేడాది నుంచి భారీగా పెరుగుతూ దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సేఫ్…