ఎనర్జిటిక్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెకండ్ సింగిల్ ప్రోమో

తెలుగు అగ్రకథానాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం…

కోణార్క్ సూర్య దేవాలయం.. 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ద్వారాలు 

దాదాపు 122 ఏళ్ల తర్వాత ప్రముఖ ప్రసిద్ధ ప్రాంతమైన ఒడిశా కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని ఇసుకను తొలగించి, దాన్ని పునరుద్ధరించే…

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఉప్పాడ మత్స్యకారుల అభ్యున్నతికి ప్రణాళిక సిద్ధమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార సోదరుల…

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై సుందర్ పిచాయ్ ప్రకటన..గర్వకారణమన్న లోకేష్ 

వైజాగ్ గూగుల్ డేటా సెంటర్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కీలక ప్రకటన చేశారు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో మాట్లాడుతూ…

ఏపీ సీఎం ఢిల్లీ టూర్..ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్…

కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ బృందం భేటీ 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు సీనియర్ నాయకులు న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిశారు. ఈ రోజు…

సర్వశిక్షా అభియాన్ లో  ఏపీలోనే ఎక్కువ జీతాలు..త్వరలోనే  డీఎస్సీ:ఏపీ మంత్రి లోకేష్

ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డీఎస్సీ నోటిఫికేషన్ పై గుడ్ న్యూస్ చెప్పారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా…

జపాన్ ప్రధాన మంత్రిగా  సానే తకాయిచి..భారీ విజయంతో అధికార పీఠం కైవసం

పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి జపాన్ ప్రధాన మంత్రిగా  సానే తకాయిచి మళ్ళీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. రేర్…

‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ఏఐ సాంకేతికతపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ లో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. మేకిన్ ఇండియా, భారత ఇన్నోవేషన్…

ముంబై క్లైమేట్ వీక్…పాల్గొన్న  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

ముంబై క్లైమేట్ వీక్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ…

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం 

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 15 వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఐటీ, విద్యుత్, పర్యాటకం,…

టీ 20 వరల్డ్ కప్..కొనసాగుతున్న భారత్ జైత్ర యాత్ర

టీ 20 వరల్డ్ కప్ గ్రూప్ దశను భారత్ ఒక్క ఓటమి కూడా లేకుండా గెలుపులతో ముగించింది. గ్రూప్-ఎ ఆఖరి మ్యాచ్లో…