కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం

కూటమి నేతల కుటుంబాలతో మంత్రి లోకేష్ విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో కూటమికి చెందిన కీలక నేతలు తమ కుటుంబ…

రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

2026-27 కేంద్ర బడ్జెట్‌ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించిన రేర్ ఎర్త్ కారిడార్ సహా వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేసే అంశంపై…

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన బండ్ల గణేష్

ఏపీ సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో బండ్ల గణేష్ ఈరోజు కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో  చంద్రబాబు అరెస్ట్ అయిన…

విద్యార్థులతో మాట్లాడిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్

శాసన ​సభా విరామ సమయంలో  స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు విద్యార్థులతో మాట్లాడారు. శాసనసభలో సుమారు 150…

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సమావేశమవుతున్నారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను…

భారత్ కు మరిన్ని రఫెల్ జెట్స్..కేంద్రం కీలక నిర్ణయం..!

రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్…

విదేశీ విద్యపై తగ్గిన క్రేజ్: గణనీయంగా పడిపోయిన భారతీయ విద్యార్థుల సంఖ్య!

హయ్యర్ ఎడ్యుకేషన్  కోసం విదేశాలకు వెళ్లే భారతీయ స్టూడెంట్స్ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత రెండేళ్లలో ఆ సంఖ్యలో 31 శాతం…

ఏపీ డిప్యూటీ సీఎంతో బాలకృష్ణ భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కలిశారు. అసెంబ్లీ లోని పవన్…

మీ హయాంలో విశాఖకు ఒక్క కంపెనీ తెచ్చారా?వైసీపీపై మంత్రి లోకేష్ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఇండస్ట్రీలకు భూ కేటాయింపులపై జరిగిన చర్చలో లోకేష్ వైసీపీ పై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి…

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

పార్లమెంట్ వద్ద రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రుల మధ్య ఆసక్తికర సన్నివేశం..సోషల్ మీడియాలో వైరల్

నిన్న పార్లమెంట్ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్,…

ఎన్డీయే శాసన సభాపక్ష సమావేశంలో నేతలకు కీలక సూచనలు చేసిన ఏపీ సీఎం చంద్రబాబు 

ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. 20 నెలలుగా…