వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి:కూటమి నేతలకు పవన్ సూచన

వైసీపీ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

టీ 20 వరల్డ్ కప్ ఉత్కంఠ మ్యాచ్..సూపర్ ఓవర్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సౌతాఫ్రికా విజయం

టీ 20 వరల్డ్ కప్ లో ఉత్కంఠభరిత మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. విజయం దోబూచులాడిన  ఈ మ్యాచ్ లో…

ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవి మరియు అవాస్తవం:అల్లు అర్జున్ టీమ్ క్లారిటీ

మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. బన్నీని…

దృశ్యం3లో ప్రకాష్ రాజ్..క్లారిటీ ఇచ్చిన నటుడు

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కు సంబంధించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవడం తెలిసిందే. అయితే వాటికి…

జనగణమన కంటే ముందు వందేమాతరం పాడాలి..కేంద్రం కొత్త నిబంధనలు

అన్ని గవర్నమెంటు  కార్యక్రమాలు,స్కూల్స్ లో  ఇక నుండి  జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం పాడాలని  కేంద్రం…

మార్చి 7 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..ముగిసిన బీఏసీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. 17 రోజుల పాటు అసెంబ్లీ కార్యకలాపాలు జరగనున్నాయి. రోజూ…

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం:ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం, మంత్రులు,…

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో లోకేష్ భేటీ..కీలక అంశాల చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా ఆసక్తికర  పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఐటీ, హెచ్.ఆర్.డి.…

ధైర్యంగా చదువుకోండి – మీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది:మంత్రి నారా లోకేష్

విద్యార్దులకు ఊరటనిచ్చే విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు తక్షణ ఊరటనిస్తూ, ఫీజు…

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్..ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రేవంత్ 

తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏడు నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో…

రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వే మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు చర్చలు

కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఏపీ సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతి,నూతన మార్గాల…

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు  కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ తో భేటీ అయ్యారు.…