మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా

మరో ఇద్దరు అనాథ చిన్నారులకు డిప్యూటీ సీఎం ఆసరా అందించనున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న 42 మంది అనాథ చిన్నారులకు…

బిజీబిజీగా చంద్రబాబు ఢిల్లీ టూర్…కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్ లతో భేటీ 

ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. కేంద్ర…

ఎంపీల నుండి ఇటువంటి ప్రవర్తనను ఎవరు మాత్రం సమర్థించగలరు?:కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న జరిగిన…

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్ష

శ్రీశైలం సహా వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతులపై ఏపీ సీఎం చంద్రబాబు  సమీక్షనిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి…

బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా కోళ్లు మృతి

బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి దాదాపు 20 వేలకు పైగా…

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాలపై చర్చ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. వివిధ…

చంద్రయాన్-4 మిషన్ కోసం ఇస్రో ముమ్మర  కసరత్తు..చంద్రుడిపై దిగే ప్రదేశం ఇదే..!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడిపైకి  తదుపరి చేపట్టబోయే చంద్రయాన్-4 మిషన్ కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. చంద్రుడి సౌత్…

ఘనంగా “అమరావతికి ఆహ్వానం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

“అమరావతికి ఆహ్వానం” ప్రీ రిలీజ్ ఈవెంట్: శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్ ప్ర‌ధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా…

మార్చికి పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ:ఏపీ సీఎం చంద్రబాబు

పాపులేషన్ మేనేజ్మెంట్, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారంపై ఏపీ సీఎం చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ‘సంజీవని’ ద్వారా…

మోహన్ భగవత్ వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న కంగనా 

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వీర్ సావర్కర్‌ కు భారతరత్న ఇవ్వాలన్న ఆర్.ఎస్.ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. వీర్…

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన…

రానున్న ఐదేళ్లలో రూ.45లక్షల కోట్లకు పైగా దిగుమతులు సులభం

అమెరికాతో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త వాణిజ్య ఒప్పందంతో రానున్న ఐదేళ్లలో రూ.45,28,822 కోట్ల దిగుమతులు…