లోక్ సభలో అధికార,విపక్ష నేతల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలతో గందరగోళం నెలకొంది.…
Category: Slideshow
బంగ్లాదేశ్ చెర నుండి విడుదల…ఏపీకి చేరుకున్న 9 మంది మత్స్యకారులు
బంగ్లాదేశ్ లో గత 6 నెలలుగా నిర్బంధంలో ఉన్న 9 మంది ఏపీకి చెందిన భారత మత్స్యకారులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. …
వైసీపీ ట్రాప్ లో పడొద్దు…శ్రేణులకు టీడీపీ అధినేత సూచనలు
వైసీపీ రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం లేదన్న అసహనంతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని…
రామ్ చరణ్-ఉపాసన దంపతులకు అల్లు అర్జున్ విషెస్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోసారి తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. వారికి కవలలు జన్మించారు. ఈ సందర్భంగా…
కేంద్ర బడ్జెట్ ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించింది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్
ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిందని కేంద్ర బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం…
దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు
ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును టిబెట్ అత్యున్నత బౌద్ధ మత గురువు దలైలామా గెలుచుకున్నారు. 90 సంవత్సరాల వయసులో ఇది గెలుచుకున్న వ్యక్తిగా…
5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్:ఏపీసీసీ చీఫ్ షర్మిల
ఎన్డీయేలో ఏపీ సీఎం చంద్రబాబు కీలకంగా ఉన్నా.. రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్నా. బాబు అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ ..…
వీటన్నింటినీ విస్మరించారు..కేంద్రబడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కేంద్ర బడ్జెట్ పై రాహుల్ గాంధీ పెదవి విరిచారు. భారతదేశం ఎదుర్కొంటున్న వాస్తవ సంక్షోభాల పట్ల కళ్లు మూసుకుని, తప్పులను సరిదిద్దుకోవడానికి…
ఈ బడ్జెట్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది:ఏపీ సీఎం చంద్రబాబు
కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ భారత్ యొక్క సంస్కరణల…
చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయి:మాజీ సీఎం జగన్
విశాఖపట్నంలో చంద్రబాబు ఆయన కుటుంబం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లాగేసుకుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఆయన…
‘గగన్ యాన్’ ను విజయవంతంగా పూర్తి చేయడమే లక్ష్యం:ఇస్రో ఛైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్. ఈ ప్రాజెక్ట్…
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి:మంత్రి పార్థసారథి
వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ…