సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు:ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్

కల్తీ లడ్డూ వ్యవహారంకు సంబంధించి ఏపీ మంత్రులు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రి వర్గ సమావేశం…

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం..అసలు దోషులను తేల్చేందుకు విచారణ కమీషన్

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూటమి…

భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై ప్రకటన నేపథ్యంలో ప్రధాని మోడీకి ఎన్డీయే ఎంపీల అభినందనలు 

ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం నేడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అమెరికా-యూ.ఎస్. ట్రేడ్ డీల్ కుదిరిన నేపథ్యంలో ఈ భేటీకి…

ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్ ను వీడి వెళ్లొచ్చు:మెటా పై సుప్రీం ఆగ్రహం

ప్రైవసీ పాలసీ అంశంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.  ‘మీరు…

అధిక ధరలకు మద్యం నిబంధనలకు విరుద్ధం..ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దు:డిప్యూటీ సీఎం పవన్

అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

ఇది ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌కు దక్కిన భారీ విజయం:మంత్రి నారా లోకేష్

అమెరికా సుంకాలను 25% నుండి 18%కి తగ్గించడం వల్ల భారతదేశ ఎగుమతులు మరియు తయారీ రంగానికి గొప్ప ఊతం లభిస్తుందని ఏపీ…

ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఇదొక చారిత్రాత్మక మైలురాయి:ఏపీ సీఎం చంద్రబాబు

భారత్ పై  అమెరికాల మధ్య టారిఫ్ లను తగ్గింపుపై ఇరు పక్షాల నుండి కీలక ప్రకటనలు వెల్లడైన సంగతి తెలిసిందే. కాగా,…

భారత్ తో అమెరికా బంధం భవిష్యత్తులో మరింత బలోపేతమవుతుంది:డొనాల్డ్ ట్రంప్

టారిఫ్ లతో భారత్ కు దూరమవుతున్నట్లు భావించిన అమెరికా తిరిగి తన నిర్ణయాన్ని పునరాలోచించింది తాజాగా టారిఫ్ లను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.…

భారత్ పై అమెరికా టారిఫ్ ల తగ్గింపు..ప్రధాని మోడీ హర్షం

భారత్-అమెరికాల మధ్య టారిఫ్ ల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులపై సుంకాలను (Tariffs) 18 శాతానికి…

భారత క్రీడా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం

భారత క్రీడా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం రానుంది. క్రీడాకారుల ట్రైనింగ్, డైటింగ్, వారి గాయాల అంచనా వయసును నిర్దారించడం వంటి…

టీ 20 వరల్డ్ కప్ పై పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు..!

మరో నాలుగు రోజుల్లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే సర్వత్రా చర్చకు…

చెన్నై-హైదరాబాద్-బెంగళూరు హై స్పీడ్ ట్రైన్స్.. తగ్గనున్న ప్రయాణ సమయం

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణల మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజంల అభివృద్ధి హై స్పీడ్ కారిడార్ తో జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ…