ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మైలురాయిని అందుకుంది. #iGOTKarmayogi వేదికపై 1 కోటికి పైగా కోర్సు ఎన్రోల్మెంట్లు మరియు 80 లక్షలకు పైగా…
Category: Slideshow
హార్వర్డ్ యూనివర్సిటీలో “లీడర్షిప్ ఇన్ ద 21st సెంచరీ” ప్రోగ్రామ్ను పూర్తి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. నేడు ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ యూనివర్సిటీ Kennedy_School లో తన ఎగ్జిక్యూటివ్…
నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అరుదైన గౌరవం
టాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్కు అరుదైన గౌరవం లభించింది. సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు…
ఏపీలోని జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నెట్వర్క్…
40 శాతం గిగ్ వర్కర్ల ఆదాయం రూ.15వేల కన్నా తక్కువేనన్న ఆర్థిక సర్వే
ఆర్థిక సర్వే గిగ్ వర్కర్లు 40 శాతం మంది రూ.15వేల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవస్థలో గణనీయమైన,…
జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ…
మీ రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదు:మాజీ మంత్రి హరీష్ రావు
కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. రాజకీయ కక్షతో రేవంత్…
నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు:కె.టి.ఆర్
కె.సి.ఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీ.ఆర్.ఎస్ నేతలు మండిపడుతున్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..కె.సి.ఆర్ కు సిట్ నోటీసులు
తెలంగాణాలో సంచలనం సృష్టించిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇటీవల బీ.ఆర్.ఎస్ మాజీ…
వైభవంగా కొనసాగుతున్న మేడారం జాతర..అమ్మవార్లను దర్శించుకున్న కేంద్రమంత్రులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతర రెండవ రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు…
టీ 20 వరల్డ్ కప్: భారత క్రికెట్ జట్టుకు అదొక సవాలు:రోహిత్
ఫిబ్రవరి 7 నుండి భారత్, శ్రీలంకల వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీ 20…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తో శశి థరూర్ భేటీ
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గత కొద్ది రోజులుగా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక…