జమ్మూ-కాశ్మీర్ లో భారీగా హిమపాతం

జమ్మూ-కశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. గత రోజు సాయంత్రం నుంచి విపరీతంగా మంచు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు మంచుదుప్పటి కప్పేశాయి. …

సౌరశక్తి వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..మొన్న మోధేరా,నేడు రూపపుర

దేశంలో రోజురోజుకు పునరుత్పాదక వనరుల వినియోగం పెరుగుతోంది. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా రూపపుర గ్రామం పూర్తిస్థాయిలో సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటూ…

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన..ఎయిర్ ఇండియాకు ఇన్సూరెన్స్ నగదు 

అహ్మదాబాద్ లో గత సంవత్సరం చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా ఘోర విమానప్రమాదం గురించి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో 242 మంది…

మలయాళ సూపర్ స్టార్స్ మోహన్‌లాల్, మమ్మూటీ ల స్పీడ్ తగ్గేదెలే..!

మొన్నే కదా మన మెగాస్టార్ 70 ఏళ్ళ వయసులో మన శంకర వర ప్రసాద్ సినిమా లో ఎంతలా ఎంటర్టైన్ చేసాడో……

గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మొదటిసారి అత్యున్నత  సమీక్ష నిర్వహించారు. 2027 జూన్…

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 అద్భుతం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 సందర్భంగా శ్రీకాకుళంలో శోభాయాత్ర అద్భుతంగా నిర్వహించబడడడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు…

బాలికలే భవిష్యత్ దీపికలు:మంత్రి నారా లోకేష్

బాలికలే భవిష్యత్ దీపికలని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.…

జగన్ గారు ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదు:కేంద్రమంత్రి పెమ్మసాని

వై.ఎస్.జగన్ ప్రజలకు పూర్తి నిజాలు చెప్పడం లేదని  ల్యాండ్ సర్వే – రీ సర్వే, పాస్ పుస్తకాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్…

భారత్ సూపర్ ఛేజింగ్..న్యూజిలాండ్ పై రెండో టీ 20లో గెలుపు 

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ 20 సిరిస్ లో భాగంగా రాయపూర్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్…

కొత్త అమృత్ భారత్ ట్రైన్స్  ప్రారంభించిన ప్రధాని మోదీ

కేరళకు కొత్త అమృత్ భారత్ ట్రైన్స్ తో  మరింత మెరుగైన ప్రయాణ సౌలభ్యం లభించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు  4…

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

సచివాలయంలో 233, 234వ SLBC సమావేశం జరిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

మోదీ గారు, దయచేసి ఈ విషయంపై దృష్టి సారించండి:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

50% అమెరికా సుంకాలు (tariffs) మరియు అనిశ్చితి వల్ల భారతదేశ వస్త్ర ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ…