దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాభినందనలు తెలిపారు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ…
Category: Slideshow
పోలీసు పతకాలను ప్రకటించిన ప్రభుత్వం
రిపబ్లిక్ డే పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు మెడల్స్ ను ప్రకటించింది.…
ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల ప్రకటన
భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించింది. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ…
న్యూజిలాండ్ తో మూడో టీ 20లోనూ భారత్ దే గెలుపు..సిరీస్ కైవసం
టీ 20 సిరీస్ లలో భారత క్రికెట్ జట్టు హవా కొనసాగుతోంది. టీ 20 వరల్డ్ కప్ కు ముందు తనదైన…
భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఈయూ నేతలు
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యయం మరింత పటిష్టం కానుంది. ఈక్రమంలో భారత 77వ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య…
భారత్ సంస్కరణల దేశంగా దూసుకెళ్తోంది..రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోడీ
దేశవ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్ గారు మేళాను నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర…
ప్రియాంక చోప్రా మూవీ ట్రైలర్ పై స్పందించిన సూపర్ స్టార్ మహేష్
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై తెలుగు సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్…
నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించామని తెలిపారు. చిత్తూరు జిల్లా…
ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం అందరం కలిసి పోరాడదాం:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
ఉగ్రవాదం విషయంలో భారత్ నేడు ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు వెళ్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సరిహద్దు దాటి…
‘సర్’ పై మరోసారి ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మరోసారి ఘాటుగా స్పందించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఈ కార్యక్రమం…
జమ్మూ-కాశ్మీర్ లో భారీగా హిమపాతం
జమ్మూ-కశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. గత రోజు సాయంత్రం నుంచి విపరీతంగా మంచు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు మంచుదుప్పటి కప్పేశాయి. …
సౌరశక్తి వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..మొన్న మోధేరా,నేడు రూపపుర
దేశంలో రోజురోజుకు పునరుత్పాదక వనరుల వినియోగం పెరుగుతోంది. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా రూపపుర గ్రామం పూర్తిస్థాయిలో సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటూ…