ఈసారి రాజధాని వేదికగా అమరావతిలో రిపబ్లిక్ డే సంబరాలు!

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, మన కలల రాజధాని అమరావతి ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది. కేవలం ఇది ఒక నగరం…

డబ్ల్యూ.పీ.ఎల్ లో ఆర్సీబీ జోరు..గుజరాత్ పై విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ దూసుకుపోతోంది. ఈ మెగా లీగ్ లో ఆ జట్టు వరుసగా 5వ విజయాన్ని…

గేమ్ కు గుడ్ బై చెప్పిన సైనా నెహ్వాల్

భారత మహిళల బ్యాడ్మింటన్ సీనియర్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గేమ్ కు గుడ్ బై చెప్పేసింది. ఎన్నో అద్భుత విజయాలతో భారత…

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్

భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీకాలం ముగిసిన…

ఏపీని AI ఆధారిత సృజనాత్మక సంస్థలకు నిలయంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం:ఏపీ సీఎం చంద్రబాబు 

ఏపీ సీఎం చంద్రబాబుతో  ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ చైర్మన్ కిషోర్ లుల్లా స్విట్జర్ ల్యాండ్ వేదికగా సమావేశమయ్యారు. ఈరోస్ ఇన్నోవేషన్స్ కో-ఫౌండర్,…

స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో మంత్రి లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి…

గ్రీన్ ల్యాండ్ పై మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు  

ఎన్నో కీలక వనరులకు నిలయమైన గ్రీన్ ల్యాండ్ ను దక్కించుకునేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలకు పలు దేశాల…

జూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు 

దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు జూరిచ్ చేరుకున్నారు.…

మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు భారీగా పోటెత్తిన భక్తులు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ కు మౌని అమావాస్య సందర్భంగా భక్తులు భారీగా తరలి రావడంతో సందడిగా మారింది. ప్రయోగరాజ్ పరిసరాలన్నీ…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

విశ్వదాభిరామ వినురవేమా అంటూ ఆయన చెప్పిన నీతి సూత్రాలు అనుసరణీయం:ఏపీ సీఎం చంద్రబాబు 

ప్రజాకవి, సామాజిక సంస్కర్త యోగి వేమన జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు ఘననివాళి అర్పించారు. ఈమేరకు  సోషల్ మీడియా…

మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

నిరంతరం భక్తులు, పర్యాటకులు సందర్శించే విధంగా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివాసీ వీరవనితలు…