సంక్రాంతి నేపథ్యంలో పల్లె బాట పట్టిన జనం.. రహదారులపై పెరిగిన రద్దీ 

సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఏడాదంతా తమ జీవనోపాధి కోసం పట్నం బాట పట్టిన వారంత తమ స్వస్థలాలకు వెళ్లి తమ…

దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారు:ప్రవాస భారతీయులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

 ‘ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ నలుమూలల మన దేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని, నైతిక విలువలను గర్వంగా ప్రతిబింబిస్తున్న ప్రవాస…

ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మా పార్టీ తరఫున అండగా ఉంటాం:కె.టి.ఆర్  

హైదరాబాద్ కి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని బీ.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్…

డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌ కు భారీ ఊరట

ప్రముఖ నటుడు నవదీప్‌ కు డ్రగ్స్ కేసులో భారీ ఉపశమనం లభించింది. తెలంగాణ హైకోర్టు ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును కొట్టివేసింది.…

ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం.. పరీక్షా పత్రాల లీక్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటన, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని,  అసమర్థతను,…

విద్యా వ్యవస్థను గాడిలో పెట్టండి.. లేదంటే మరో మంత్రికి అప్పగించండి:కవిత 

ఇది లీకేజీల సర్కార్ అంటూ తెలంగాణ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నియామకాల్లో…

విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

విద్యా శాఖకు సంబంధించిన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్,…

మంచిగా సదువుకోండి బిడ్డ..  పేద విద్యార్థుల చదువులకు కె.సి.ఆర్ ఆర్థిక సాయం

ప్రమాదవశాత్తూ తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగు బిడ్డలకు మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి…

మాజీ సీఎం కె.సి.ఆర్ ను కలిసిన మహిళా మంత్రులు.. మేడారం జాతర ఆహ్వాన పత్రిక అందజేత 

తెలంగాణ రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు కేసీఆర్ ను  మర్యాదపూర్వకంగా కలిసి మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎర్రవెల్లిలోని…

టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై  మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు గాను టెలిమెట్రిల కోసం కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను KRMB దారి మళ్లిస్తుంటే…

ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తాం:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో…

భారత్ కు పట్టుకొస్తా.. అన్వేష్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి ఆగ్రహం

ప్రపంచ పర్యాటకుడిగా పేరు పొందిన కంటెంట్ క్రియేటర్  అన్వేష్, అనేక దేశాలు తిరిగి యూట్యూబ్‌ లో భారీ ఫాలోవర్స్ సంపాదించాడు. అయితే …