అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు: డిప్యూటీ సీఎంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఫిర్యాదు

రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే…

సోషల్ మీడియాలో కుట్ర పూరిత, విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠిన వైఖరి:మంత్రి లోకేష్

సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో ఏపీ…

కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌ గా అభివృద్ధి:ఏపీ సీఎం చంద్రబాబు

రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్‌ గా అభివృద్ధి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు  ఆదేశించారు. దీనికి…

ఇంకా అదుపులోకి రాని ఇరుసుమండ బ్లో అవుట్.. తగ్గిన తీవ్రత

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో నిన్న చోటు చేసుకున్న  బ్లోఅవుట్ ఘటనలో ఇంకా కూడా  మంటలు  పూర్తి స్థాయిలో…

టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్:ఏపీ సీఎం చంద్రబాబు 

2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో అద్భుత ఫలితాలు సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని…

పిఠాపురం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొనేందుకు రానున్నారు. ఈ వార్తా ఆయన…

ఏపీ ప్రభుత్వం తరపున అథ్లెట్ జ్యోతికి రూ.30 లక్షల సాయం… అందించిన మంత్రి లోకేష్

జాతీయ, అంతర్జాతీయ  స్థాయిలో రాణిస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్న అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత  జ్యోతి యర్రాజీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన గురించి సీఎం చంద్రబాబు ఆరా..అధికారులకు కీలక ఆదేశాలు  

రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఏపీ సీఎం  చంద్రబాబు…

 ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్.. చెలరేగిన మంటలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 2…

తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం తెలుగు భాషాభిమానాన్ని, జాతి గౌరవాన్ని…

ఏపీలో మారిషస్ అధ్యక్షుడి పర్యటన..పలు పుణ్యక్షేత్రాల సందర్శన

ఆంధ్రప్రదేశ్ లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్‌ బీర్ గోఖూల్ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో  ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు.…

శరవేగంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు త్వరలోనే  మరో అద్భుత మైలురాయిని చేరుకోబోతోంది. ఈ నెలలో…