పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయి:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సీఎం…

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు

 సంక్రాంతి పండగకు తమ పల్లెలకు వెళ్లే ప్రజలతో బస్సులు,రైళ్లలో రద్దీ పెరగనున్న నేపథ్యంలో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మధ్య…

ఎట్టకేలకు అదుపులోకి వచ్చిన ఇరుసుమండ భారీ బ్లో అవుట్ 

కోనసీమ జిల్లా ఇరుసుమండలో చోటుచేసుకున్న భారీ బ్లో అవుట్ ప్రమాదం ఎట్టకేలకు అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా స్థానికులను భయాందోళనకు…

వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి  అభినందనలు:ఏపీ సీఎం చంద్రబాబు 

తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని అత్యంత పవిత్రంగా, అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి, జిల్లా యంత్రాంగానికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు…

ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ 

డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా…

తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలి:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

తీర ప్రాంత రక్షణ, జీవ వైవిధ్యం పెంపుదలలో ఏపీ రోల్ మోడల్ కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. …

కోనసీమలో సాంస్కృతిక పర్యాటకం మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిర్ణయం దోహదం:ఏపీ సీఎం చంద్రబాబు 

జగ్గన్న తోట ప్రభల తీర్ధాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.  సుమారు…

మా ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక రంగం వృద్ధి:వైసీపీ అధినేత జగన్

ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం వై.ఎస్.జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. నేడు మీడియాతో మాట్లాడిన జగన్ చంద్రబాబుపై పలు ఆరోపణలు గుప్పించారు.…

లాజిస్టిక్స్ వినియోగంలో వరల్డ్ లెవెల్ లో  పోటీ పడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం  చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలను మంత్రివర్గం చర్చించింది.…

టెలీమెట్రిల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై  మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు గాను టెలిమెట్రిల కోసం కేటాయించిన రూ. 4.18 కోట్ల నిధులను KRMB దారి మళ్లిస్తుంటే…

సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. తెలిపిన టీజీఎస్ఆర్టీసీ

ప్రజలు సంక్రాంతికి తమ తమ సొంతూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణరాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తెలిపింది.…

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు

2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం…