కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ  

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేడు మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్…

సింహాచలం పుణ్యక్షేత్రాన్నిదర్శించుకున్న భారత క్రికెటర్లు

విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్నిభారత  క్రికెటర్లు సందర్శించారు. కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భారత జట్టు హెడ్‌ కోచ్‌…

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీ

రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీ వేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ప్రసార…

అజిత్ పవార్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన ఏపీ క్యాబినెట్

ఈరోజు మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతి చెందిన విషయం విదితమే. ఈ…

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడికి ఏపీ సర్కార్ నగదు బహుమతి 

కీర్తి చక్ర పురస్కార గ్రహీత, మేజర్ మల్లా రామ్‌గోపాల్‌నాయుడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భారీ…

డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలి:ఏపీ సీఎం చంద్రబాబు 

గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని ఏపీ సీఎం చంద్రబాబు  అధికారులకు సూచించారు. 10 జిల్లాలను ఉద్యాన…

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది:మంత్రి నారా లోకేష్ 

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది, ఇది ఒక భారీ ముందడుగని ఏపీ విద్యా,ఐటీ శాఖ…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నేడు ఢిల్లీలో భేటీ అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి…

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే  

కేంద్ర కార్మిక, ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే గారు…

తెలుగుదేశం పార్టీ బలం, బలగం కార్యకర్తలే:మంత్రి నారా లోకేష్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా…

అవయవదానంతో ఆరుగురికి కొత్త జీవితం – అమర్ బాబు కుటుంబం స్ఫూర్తిదాయక నిర్ణయం

తను మరణించి కూడా ఆరుగురు జీవితాలను నిలబెట్టాడు ఒక యువకుడు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి అవయవాలను దానం చేయడం…

‘యువగళం’ పాదయాత్రకు మూడేళ్లు:ఎల్లప్పుడూ మీ పక్షాన నిలబడతా:మంత్రి నారా లోకేష్

నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ఏ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లిందో తెలిసిందే. 2024లో కూటమి విజయంలో ఈ పాదయాత్రది కూడా…