జగన్‌ వల్లే రాయలసీమకు ద్రోహం..లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది వైసీపీయే:ఏపీ మంత్రులు 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో…

ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన గురించి సీఎం చంద్రబాబు ఆరా..అధికారులకు కీలక ఆదేశాలు  

రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఏపీ సీఎం  చంద్రబాబు…

ధాన్యం కొనుగోళ్లలో కొత్త రికార్డు…24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు : – మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చారిత్రాత్మక రీతిలో జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.ఈరోజు…

ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలి:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి… మీరు అధిక లాభాలను సముపార్జించాలని రైతులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  రైతు నేస్తం…

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు..సమైక్యతే ముఖ్యం: ఏపీ సీఎం చంద్రబాబు

గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని తెలుగు జాతిపై…

ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు…తెలుగు మరచిపోవడం తప్పే: కేంద్రమంత్రి పెమ్మసాని

గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి…

 ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీక్.. చెలరేగిన మంటలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. మలికిపురం మండలం ఇరుసుమండలో సుమారు 2…

తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడాలి:ఏపీ సీఎం చంద్రబాబు

3వ ప్రపంచ తెలుగు మహాసభలలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం తెలుగు భాషాభిమానాన్ని, జాతి గౌరవాన్ని…

వినుకొండలో పొగాకు రైతుల భారీ ర్యాలీ: అక్రమ రవాణా అరికట్టాలి.. జీఎస్టీ తగ్గించాలని డిమాండ్  ​

వినుకొండ పట్టణంలో పొగాకు రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేడు భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. కారంపూడి రోడ్డు…

ఏపీలో మారిషస్ అధ్యక్షుడి పర్యటన..పలు పుణ్యక్షేత్రాల సందర్శన

ఆంధ్రప్రదేశ్ లో మారిషస్ అధ్యక్షుడు ధరమ్‌ బీర్ గోఖూల్ పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో  ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చారు.…

దీనితో తూర్పు తీరం ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరించింది:ఏపీ సీఎం చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో మరో కీలక మైలురాయికి వేదికగా నిలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వివరాల్లోకి వెళితే  మూడు…

శ్రీశైలంలో అపచారం….మల్లికార్జున సత్రంలో సినిమా పాటలకు డ్యాన్సులు..!

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆధ్యాత్మికతకు భంగం కలిగించేలా జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నూతన…