ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో గుండెలవిసే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ గడప ముందే రాగినేపల్లికి…
Category: Andhra Pradesh
బనకచర్లపై సుప్రీం కోర్ట్ కు తెలంగాణ.!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరిపై తలపెట్టిన పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటాన్ని ఉధృతం చేసింది.ఈ…
భోగాపురం ఎయిర్ పోర్టు అడ్డుకున్న ఘనత ముమ్మాటికీ జగన్ దే!:నారా లోకేష్ ఫైర్
భోగాపురం ఎయిర్ పోర్ట్ లో మొదటి విమానం విజయవంతంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎయిర్ పోర్టుకు సంబంధించి…
ఆ రోజు మేం చేసిన కృషి ఇవాళ్టి ఈ కీలక మైలురాయి: మాజీ సీఎం జగన్
విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో తొలివిమానం ల్యాండింగ్ కావడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో ఒకమైలురాయి అని మాజీ సీఎం…
ఆధార్ అప్డేట్ అలర్ట్: పదేళ్లకోసారి తప్పనిసరి.. విశాఖలో నేటి నుంచే ప్రత్యేక శిబిరాలు
ఆధార్ కార్డును కేవలం ఒకసారి పొందితే సరిపోదు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి పదేళ్లకు ఒకసారి దానిని నవీకరించడం (Update) తప్పనిసరి…
అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
భోగాపురం విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండ్ అయిన వాలిడేషన్ విమానంలో ప్రయాణించడం ఎంతో గర్వంగా ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం…
శరవేగంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు త్వరలోనే మరో అద్భుత మైలురాయిని చేరుకోబోతోంది. ఈ నెలలో…
తెలుగు కేవలం భాష కాదు..మన జీవన విధానం.. మన సంస్కృతి:ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
గుంటూరు సమీపంలోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న ‘3వ ప్రపంచ తెలుగు…
డ్రగ్స్ కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు అరెస్ట్!
హైదరాబాద్లోని నానక్రామ్గూడ ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేపింది.కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ…
స్థానిక సంస్థల్లో మీరు వేసిన అడుగు చాలా పెద్దది:తెలంగాణ శ్రేణులతో పవన్
ఇటీవల తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున సర్పంచులు, వార్డు మెంబర్లుగా విజయం సాధించిన అభ్యర్ధులు, బరిలోకి దిగిన…
రాజధానిలో ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ఈ నెల 7వ తేదీ నుంచి రెండో విడత భూ సమీకరణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి…