కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేసిన అస్సాం సీఎం

అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. రాష్ట్ర సీఎం ఆయన…

ఎంపీల నుండి ఇటువంటి ప్రవర్తనను ఎవరు మాత్రం సమర్థించగలరు?:కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగడుతూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పార్లమెంట్ లో ఫిబ్రవరి 4న జరిగిన…

హెయిర్ స్టైల్ చెడగొడితే..అంత పరిహారమా?ఏడేళ్ల నాటి కేసులో కీలక తీర్పు

హెయిర్ కటింగ్ చేసిన వారు దానిని చెడగొట్టారంటూ పెద్ద మొత్తంలో పరిహారం కోరిన ఘటనలో చివరికి ఏం జరిగింది. వివరాల్లోకి వెళితే…

ఆ బుక్ ఒక్క కాపీ కూడా పబ్లిష్ అవలేదు

మాజీ ఇండియన్ ఆర్మీ ఛీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ బుక్ కు సంబంధించి వివాదం…

చంద్రయాన్-4 మిషన్ కోసం ఇస్రో ముమ్మర  కసరత్తు..చంద్రుడిపై దిగే ప్రదేశం ఇదే..!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రుడిపైకి  తదుపరి చేపట్టబోయే చంద్రయాన్-4 మిషన్ కోసం కసరత్తు ముమ్మరం చేస్తోంది. చంద్రుడి సౌత్…

‘సర్’ ప్రక్రియపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..ఎలాంటి అడ్డంకులు కలిగించవద్దు..!

బెంగాల్ లో నిర్వహిస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ…

మోహన్ భగవత్ వ్యాఖ్యలకు పెరుగుతున్న మద్దతు..సావర్కర్ కు భారతరత్న ఇవ్వాలన్న కంగనా 

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వీర్ సావర్కర్‌ కు భారతరత్న ఇవ్వాలన్న ఆర్.ఎస్.ఎస్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ వ్యాఖ్యలకు మద్దతిచ్చారు. వీర్…

ఢిల్లీలో స్కూల్స్ కు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దాదాపు 9 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో…

రానున్న ఐదేళ్లలో రూ.45లక్షల కోట్లకు పైగా దిగుమతులు సులభం

అమెరికాతో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. కాగా, కొత్త వాణిజ్య ఒప్పందంతో రానున్న ఐదేళ్లలో రూ.45,28,822 కోట్ల దిగుమతులు…

సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పెయింటింగ్స్..ప్రత్యేకత ఏంటో తెలుసా?

హర్యానాలోని సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ హస్తకళల మేళాలోని ఒక స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందులోని ప్రత్యేకతలు ఏంటి అంటారా? బంగారపు…

ప్రధాని మోడీ మలేసియా పర్యటన..కౌలాలంపూర్ చేరుకున్న ప్రధాని

ప్రధాని నరేంద్ర మోడీ మలేసియా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన మలేసియా చేరుకున్నారు. మలేసియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం…

అణ్వస్త్ర కెపాసిటీ కలిగిన అగ్ని-3 మిస్సైల్ టెస్ట్ విజయవంతం

అగ్ని-3 బాలిస్టిక్ మిస్సైల్ టెస్ట్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. అణ్వస్త్రాలు మోసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంది. ఒడిశా తీరానికి దగ్గరలోని…