మలేసియా ఓపెన్ సెమీస్ లో సింధు ఓటమి

మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పి.వి. సింధు సెమీస్ లో…

డబ్ల్యూపీఎల్ మొదటి మ్యాచ్ లో ముంబైపై ఆర్.సీ.బీ గెలుపు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ తొలి మ్యాచ్ లో ఆర్.సీ.బీ విజయం సాధించింది.  ఆఖరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన…

చెస్ ర్యాపిడ్ టైటిల్ విజేతగా యువ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్

టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టైటిల్ విజేతగా కోల్ కతా యువ గ్రాండ్ మాస్టర్ నిహాల్ సరీన్ నిలిచాడు. 9 రౌండ్ల నుంచి…

విద్యార్థుల్లో విభిన్న ప్రతిభను వెలికితీస్తున్న మీ కృషి ప్రశంసనీయం మాస్టారు:మంత్రి లోకేష్ 

విద్యా శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ విద్యార్థుల కోసం అనేక కీలక సంస్కరణలు అమలు చేస్తున్నారు మంత్రి లోకేష్. అంతే…

అహంకారంతో  ప్రజల ఆస్తులపై జగన్ తన ఫోటో వేసుకున్నాడు:ఏపీ సీఎం చంద్రబాబు

మండపేట నియోజకవర్గం, రాయవరంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదిక…

పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ క్షేత్రస్థాయి పర్యటన

తన సొంత నియోజకవర్గం పిఠాపురం  ప్రజలని కలుసుకునేందుకు డిప్యూటీ సీఎం  పవన్ కళ్యాణ్ పిఠాపురం పట్టణంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. పీఠికాపుర…

దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారు:ప్రవాస భారతీయులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

 ‘ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ నలుమూలల మన దేశ ఖ్యాతిని, సంస్కృతి వైభవాన్ని, నైతిక విలువలను గర్వంగా ప్రతిబింబిస్తున్న ప్రవాస…

ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మా పార్టీ తరఫున అండగా ఉంటాం:కె.టి.ఆర్  

హైదరాబాద్ కి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందని బీ.ఆర్.ఎస్.వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్…

ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ 

డాక్టర్ బీఆర్ ఆంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ వ్యూ ద్వారా…

పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నా:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

పిఠాపురం నియోజకవర్గం, ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా…

వైసీపీ అధినేత  జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్

వైసీపీ అధినేత  జగన్ వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఫైర్ అయ్యారు.…

ఇది రేవంత్ మార్క్ ప్రభుత్వ వైఫల్యం.. పరీక్షా పత్రాల లీక్ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ 

ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన పరీక్షా పత్రాల లీక్ ఘటన, పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగాని తనాన్ని,  అసమర్థతను,…