మైనారిటీలపై దాడుల విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై షేక్ హసీనా విమర్శలు  

బంగ్లాదేశ్ లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల మైనారటీ హిందువులపై దాడులు పెరిగిపోతున్న విషయం విదితమే.  దైవ దూషణ…

విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్

తనదైన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించే క్రేజీ స్టార్ నవీన్ పొలిశెట్టి, గ్లామర్ స్టార్  మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా …

సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. తెలిపిన టీజీఎస్ఆర్టీసీ

ప్రజలు సంక్రాంతికి తమ తమ సొంతూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణరాష్ట్ర రోడ్డురవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) తెలిపింది.…

జనగణన ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్

10 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జన గణన 2021లో చేయాల్సింది. అయితే అప్పుడు కోవిడ్ పరిస్థితుల  కారణంగా వాయిదా పడిన…

ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడిన భారత ప్రధాని మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఫోన్ లో సంభాషించుకున్నారు. కాగా, ఈ క్రమంలో పరస్పరం నూతన …

‘యశ్’ బర్త్ డే సందర్భంగా ‘టాక్సిక్’ నుంచి సర్ప్రైజ్

దేశవ్యాప్తంగా కె.జి.ఎఫ్ చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు ‘యశ్’ హీరోగా మలయాళ డైరెక్టర్  గీతూ మోహన్ దాస్ ‘టాక్సిక్’…

అదేం డ్యాన్స్ బాసూ… మెగాస్టార్ చిరు ‘హుక్ స్టెప్’ కు ఫిదా అవుతున్న ప్రేక్షకులు

ఈ  సంక్రాంతి చిత్రాల రేసులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ల కాంబోలో  వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం…

అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత…

మరోసారి చెలరేగిన వైభవ్ సూర్యవంశీ

ఏ ఫార్మాట్ అయినా తన బ్యాట్ జోరు తగ్గేదే లే అంటూ  అదరగొడుతున్నాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. వరుస సెంచరీలతో…

మలేసియా ఓపెన్ ప్రీక్వార్టర్స్ లోకి దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ సింధు

భారత స్టార్ షట్లర్ పీ.వీ.సింధు మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో ప్రిక్వార్టర్పైనల్లోకి దూసుకెళ్లింది. తాజాగా జరిగిన  మహిళల…

యాషెస్ సిరీస్ ఆసీస్ దే..సిడ్నీ టెస్టులో ఘన విజయం

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1తో గెలుచుకుంది. సిడ్నీ…

అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనేదే కూటమి ప్రభుత్వ విధానం:మంత్రి లోకేష్

పెట్టుబడుల విషయంలో దేశంలోనే టాప్ లో ఉన్నామని ఏపీ విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో…