ఉద్యాన సాగులో వైవిధ్యం… భూమికి రక్షణ కవచం లాంటిదని విభిన్న రకాల పంటల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఏపీ డిప్యూటీ సీఎం,…
Category: Slideshow
2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి:ఏపీ సీఎం చంద్రబాబు
2027 మార్చ్ కి పోలవరం అన్ని పనులు పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో 87 శాతం…
అందరూ కుక్కల గురించి ఆలోచిస్తుంటే.. మిగతా జంతువుల సంగతేంటి?
సుప్రీంకోర్టు వీధి కుక్కల వివాదంపై విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్లు దాఖలవుతున్న…
ఆసక్తికర పరిణామం.. అక్కడ చేతులు కలిపిన కాంగ్రెస్-బీజేపీ
మహారాష్ట్రలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉండే బీజేపీ-కాంగ్రెస్ లు మహారాష్ట్రలోని అంబర్నాథ్ ప్రాంతానికి మేయర్ ఎన్నిక…
పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
నేడు పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్శన కోసం వచ్చిన ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన…
అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు: డిప్యూటీ సీఎంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఫిర్యాదు
రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే…
హైకోర్టులో సంక్రాంతి సినిమాల నిర్మాతలకు ఊరట
సంక్రాంతి పండుగ సినిమాలకు అత్యంత ముఖ్యమైన సీజన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా సందడి మరింత జోరుగా ఉంటుంది. ఇక ఈ…
ఏపీలో NHAI వరల్డ్ రికార్డ్.. గర్వ కారణమన్న సీఎం చంద్రబాబు
బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా ఏపీలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను…
రెండో విడత భూ సేకరణ.. రైతులకు రుణమాఫీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తీసుకున్న భూమిని త్వరితగతిన డెవలప్ చేసి ఇవ్వనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. మూడు…
‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నుంచి ఆసక్తికర వీడియో
అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇక…
కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన సీఎంగా సిద్దరామయ్య రికార్డు
కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా పని చేసిన నేతగా సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. ఇది…
సోషల్ మీడియాలో కుట్ర పూరిత, విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠిన వైఖరి:మంత్రి లోకేష్
సోషల్ మీడియా జవాబుదారీతనం, పౌరుల రక్షణను బలోపేతం చేయడం అనే అంశంపై రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రుల బృందం సమావేశంలో ఏపీ…