ఏఐతో ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలను పక్కన పెట్టాలి:- సత్య నాదెళ్ల

ఏఐ వలన ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళనలను పక్కన పెట్టాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పిలుపునిచ్చారు. ‘లుకింగ్ ఎహెడ్ 2026’…

బెంగళూరులో ఓం శక్తి మాలధారుల రథయాత్రపై రాళ్ల దాడి!

బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ (JJR) నగర్‌లో నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.స్థానిక ఆలయం నుండి ఓం శక్తి మాలధారులు వైభవంగా…

జగన్‌ వల్లే రాయలసీమకు ద్రోహం..లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది వైసీపీయే:ఏపీ మంత్రులు 

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో…

ఓఎన్‌జీసీ గ్యాస్ లీకేజీ ఘటన గురించి సీఎం చంద్రబాబు ఆరా..అధికారులకు కీలక ఆదేశాలు  

రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలోని మలికిపురం మండలం, ఇరుసుమండలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి గ్యాస్ లీకేజీ ఘటన గురించి ఏపీ సీఎం  చంద్రబాబు…

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ఆసక్తికర అప్డేట్… ఫ్యాన్స్ లో ఉత్కంఠ

గతేడాది ‘OG’ తో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ తో సందడి చేసిన అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే సురేందర్…

ధాన్యం కొనుగోళ్లలో కొత్త రికార్డు…24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు : – మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు చారిత్రాత్మక రీతిలో జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.ఈరోజు…

అత్యాధునిక కాలుష్య నియంత్రణ నౌక ‘సముద్రప్రతాప్’.. ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్  

గోవా షిప్ యార్డ్ లో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సముద్ర ప్రతాప్ షిప్ ను నేడు  జలప్రవేశం చేయించారు. ఇప్పటికే…

సరికొత్త చరిత్ర సృష్టించనున్న మహేష్-రాజమౌళి ‘వారణాసి’..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మరో సంచలనానికి…

ఆధునిక విధానాలను అందిపుచ్చుకోవాలి:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించండి… మీరు అధిక లాభాలను సముపార్జించాలని రైతులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.  రైతు నేస్తం…

తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు వద్దు..సమైక్యతే ముఖ్యం: ఏపీ సీఎం చంద్రబాబు

గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని తెలుగు జాతిపై…

వెనెజువెలా సహా అంతర్జాతీయ పరిణామాలతో బంగారం,వెండికి మరింత జోష్

పసిడి, వెండి ధరలు గతేడాది నుంచి భారీగా పెరుగుతూ దూసుకుపోతున్నాయి. ఇక తాజాగా అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సేఫ్…

ఆంగ్లం నేర్చుకోవడం తప్పు కాదు…తెలుగు మరచిపోవడం తప్పే: కేంద్రమంత్రి పెమ్మసాని

గుంటూరు శివారులోని శ్రీసత్యసాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి…