రాష్ట్ర సమాచార కమిషన్ కు  ప్రధాన కమిషనర్ సహా నాలుగు కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర 

రాష్ట్ర సమాచార కమిషన్ కు  ప్రధాన కమిషనర్ సహా నాలుగు కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ప్రధాన సమాచార కమిషనర్…

ఫిబ్రవరిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఫిబ్రవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తెలిపారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే…

చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం ..గ్రీన్  అమ్మోనియా ప్లాంట్‌ కు శంకుస్థాపన  

ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన…

APSRTCకి  ప్రతిష్టాత్మకమైన ‘ఈ-గవర్నెన్స్ PSU అవార్డు’

APSRTC ప్రతిష్టాత్మకమైన ‘ఈ-గవర్నెన్స్ PSU అవార్డు’ (e-Governance PSU Award) ను అందుకుంది. APSRTC సిబ్బంది యొక్క అంకితభావం, టీమ్‌వర్క్ మరియు…

స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలి:అధికారులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికను అమలు చేయాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు…

‘మెగా 9 TV’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు 

నిజాయితీకి నిలువుటద్దంలా, ప్రజాపక్షమే పరమావధిగా ఉద్భవించిన అజేయ శక్తి మా మెగా 9 TV. పారదర్శకతను పునాదిగా వేసుకుని, సామాన్యుడి గొంతుకై…

మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలి:ఏపీసీసీ చీఫ్ షర్మిల 

రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి  పథకానికి అతి గతి లేదని ఏపీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిల విమర్శించారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని…

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం 

ఏపీ సీఎం చంద్రబాబు  కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి…

ఏపీలో ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ల బదిలీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  14 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ గా  శ్రీవాస్ నుపుర్ అజయ్…

కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం: మూడేళ్లలో అమరావతి అభివృద్ధి పూర్తి చేస్తాం – మంత్రి నారాయణ

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా మంత్రి నారాయణ మరియు స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అమరావతి మండలం కర్లపూడిలో ల్యాండ్ పూలింగ్…

దుర్గ గుడి లో భక్తులకు కరెంట్ షాక్.. భక్తులు క్షేమం 

దుర్గ గుడి లో మరో నిర్లక్ష్యకరమైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ ఇంద్రకిలాద్రి ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంటు…

ఈ సంవత్సరం పూర్తవనున్న 73 మంది రాజ్యసభ ఎంపీల పదవీ కాలం  

ఈ సంవత్సరం రాజ్యసభలో 73 మంది ఎంపీలు  పదవీవిరమణ చేయనున్నారు. దీనిపై రాజ్యసభ సెక్రటేరియట్ ఇటీవల  బులిటెన్ విడుదల చేసింది. అత్యధికంగా…