అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర…

తొలిసారి రాజధాని వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో మొట్ట మొదటి సారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్…

పద్మ పురస్కారాలు పొందిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు

దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు ఏపీ సీఎం చంద్రబాబు  శుభాభినందనలు తెలిపారు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ…

ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం అందరం కలిసి పోరాడదాం:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఉగ్రవాదం విషయంలో భారత్ నేడు ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు వెళ్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సరిహద్దు దాటి…

గోదావరి పుష్కరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది రానున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై మొదటిసారి అత్యున్నత  సమీక్ష నిర్వహించారు. 2027 జూన్…

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 అద్భుతం:కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

సిక్కోలు రథసప్తమి ఉత్సవాలు–2026 సందర్భంగా శ్రీకాకుళంలో శోభాయాత్ర అద్భుతంగా నిర్వహించబడడడం పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు…

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

సచివాలయంలో 233, 234వ SLBC సమావేశం జరిగింది. వివిధ రంగాలకు ఇచ్చే రుణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

పూర్తి కచ్చితత్వంతో రీసర్వే 2.0:మంత్రి అనగాని సత్యప్రసాద్ 

రీసర్వే 2.0ను ప్రజా ప్రభుత్వమైన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హయంలో పూర్తి కచ్చితత్వంతో చేయనున్నట్లు  రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.…

CII బ్రేక్ ఫాస్ట్ సెషన్ లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు..కీలక అంశాలపై ప్రసంగం

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఇండస్ట్రీయలిస్ట్ లతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) బ్రేక్ ఫాస్ట్…

ఆదాయంలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు 

ఆదాయ రాబడిలో ఏ.పీ.ఎస్.ఆర్.టీ.సీ సరికొత్త రికార్డ్ సృష్టించింది. సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల నుంచి ప్రజలంతా వారి వారి…

బిజీబిజీగా దావోస్ టూర్..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా దావోస్‌ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టూర్ బిజీబిజీగా కొనసాగుతోంది. తొలి రోజు…

ఈసారి రాజధాని వేదికగా అమరావతిలో రిపబ్లిక్ డే సంబరాలు!

ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక, మన కలల రాజధాని అమరావతి ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు వేదికైంది. కేవలం ఇది ఒక నగరం…