తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది:ఏపీ సీఎం చంద్రబాబు

తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. శ్రీ…

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తి

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు రూ.12,967 కోట్ల 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయినట్లు అలాగే ప్రస్తుతం రూ.34,680 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులు…

అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్

అండర్-19 వరల్డ్ కప్ లో భారత్ అంచనాలకు తగ్గట్లుగానే విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్థాన్ పై 7 వికెట్ల…

ఐసీసీ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్న ఇషాన్ కిషన్

ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ తన స్థానాన్ని బాగా మెరుగుపరుచుకున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను అందుకున్న ఏపీ మంత్రులు 

ఫిబ్రవరి 10 నుండి 23 వరకు వైభవంగా జరిగే శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఏపీ మంత్రులు…

భారత్ అత్యద్భుత విజయోత్సపు తోరణం ‘ఇండియా గేట్’:ట్రంప్

భారత్ లోని ఇండియా గేట్ ను విజయోత్సవ తోరణంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. ఈమేరకు ఆయన తన సోషల్…

భారత్ తో అమెరికా బంధం భవిష్యత్తులో మరింత బలోపేతమవుతుంది:డొనాల్డ్ ట్రంప్

టారిఫ్ లతో భారత్ కు దూరమవుతున్నట్లు భావించిన అమెరికా తిరిగి తన నిర్ణయాన్ని పునరాలోచించింది తాజాగా టారిఫ్ లను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.…

టీ 20 వరల్డ్ కప్ పై పాక్ తీరుపై సర్వత్రా విమర్శలు..!

మరో నాలుగు రోజుల్లో టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే సర్వత్రా చర్చకు…

బంగ్లాదేశ్ చెర నుండి విడుదల…ఏపీకి చేరుకున్న 9 మంది మత్స్యకారులు

బంగ్లాదేశ్ లో గత 6 నెలలుగా నిర్బంధంలో ఉన్న 9 మంది ఏపీకి చెందిన భారత మత్స్యకారులు ఎట్టకేలకు స్వస్థలాలకు చేరుకున్నారు. …

వెనుజువెలా ఆయిల్ కొనేందుకు భారత్ రెడీ..ట్రంప్ కీలక వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా నుంచి చమురు దిగుమతులకు భారత్ ముందుకొచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మీడియాతో  మాట్లాడుతూ…

కేంద్ర బడ్జెట్ ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించింది:ఏపీ డిప్యూటీ సీఎం పవన్

ఆర్థిక వృద్ధి, భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించిందని కేంద్ర బడ్జెట్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం…

ఈ బడ్జెట్ సబ్ కా సాత్, సబ్ కా వికాస్ స్ఫూర్తితో సమ్మిళిత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది:ఏపీ సీఎం చంద్రబాబు 

కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. కేంద్ర  ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ భారత్ యొక్క సంస్కరణల…