ఫిబ్రవరి 5,6 తేదీలలో బంగాళాఖాతంపై NOTAM జారీ

భారత్ బంగాళాఖాతంలో నోటమ్ జారీ చేసింది. NOTAM అంటే Notice to Airmen (ప్రస్తుతం దీనిని Notice to Air Missions…

టీ 20 వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

ఫిబ్రవరి 7 నుండి భారత్-శ్రీలంక దేశాల వేదికగా టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా,  ఈ…

సైబర్ క్రైమ్ లను ఎదుర్కొనే బలమైన ఆయుధంలా ‘సంచార్ సాథీ’ యాప్

సైబర్ క్రైమ్స్ ను అరికట్టేందుకు తీసుకువచ్చిన ‘సంచార్ సాథీ’ యాప్ ను ఇప్పటివరకు 2కోట్ల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నట్లు…

భారత్ లో ‘నిఫా’ ప్రభావం లేదు…స్పష్టం చేసిన డబ్ల్యూ.హెచ్.ఓ

భారత్ లోని వెస్ట్ బెంగాల్ లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ సోకడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. వైరస్ వ్యాప్తి…

వైయస్‌ జగన్‌ ను కలిసిన పొగాకు రైతులు..తమ సమస్యలపై వినతిపత్రం

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను  ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన పొగాకు రైతులు…

40 శాతం గిగ్ వర్కర్ల ఆదాయం రూ.15వేల కన్నా తక్కువేనన్న ఆర్థిక సర్వే

ఆర్థిక సర్వే గిగ్ వర్కర్లు 40 శాతం మంది రూ.15వేల కంటే తక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని పేర్కొంది. ఈ వ్యవస్థలో గణనీయమైన,…

వైభవంగా కొనసాగుతున్న మేడారం జాతర..అమ్మవార్లను దర్శించుకున్న కేంద్రమంత్రులు

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతర రెండవ రోజు అట్టహాసంగా కొనసాగుతోంది. భక్తులు…

భారత్-యూరోపియన్ యూనియన్ డీల్ తో భారత్ కే లాభం

భారత్-యూరోపియన్ యూనియన్ ల మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిన విషయం తెలిసిందే. కాగా, దీనిపై అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసర్…

నటి సమంతకు అరుదైన గౌరవం..రాష్ట్రపతి విందుకు ఆహ్వానం

తనదైన నటనతో పలు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్న ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. 77వ…

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది:మంత్రి నారా లోకేష్ 

భారతదేశ ప్రపంచ వాణిజ్య ప్రస్థానంలో నేడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది, ఇది ఒక భారీ ముందడుగని ఏపీ విద్యా,ఐటీ శాఖ…

యూరప్-భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి:ఉర్సుల ఓన్ డెర్ లెయెన్

ఈరోజు యూరప్ మరియు భారతదేశం చరిత్రను సృష్టిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుల ఓన్ డెర్ లెయెన్ అన్నారు. అన్ని…

భారత్-ఈయూ డీల్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

భారత్, యూరోపియన్ యూనియన్ ల మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్  (FTA)పై ప్రధాని నరేంద్ర మోడీ  కీలక వ్యాఖ్యలు చేశారు.…