యూరప్-భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి:ఉర్సుల ఓన్ డెర్ లెయెన్

ఈరోజు యూరప్ మరియు భారతదేశం చరిత్రను సృష్టిస్తున్నాయని యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుల ఓన్ డెర్ లెయెన్ అన్నారు. అన్ని…

భారత్-ఈయూ డీల్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

భారత్, యూరోపియన్ యూనియన్ ల మధ్య ప్రతిపాదిత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్  (FTA)పై ప్రధాని నరేంద్ర మోడీ  కీలక వ్యాఖ్యలు చేశారు.…

ఐక్యరాజ్యసమితిలో పాక్ వైఖరిని మరోసారి ఎండగట్టిన భారత్

ఐక్యరాజ్యసమితిలో భారత్ మరోసారి పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టింది. ఆపరేషన్ సిందూర్పై ఆ దేశ అంబాసిడర్  చేసిన తప్పుడు ప్రచారాన్ని గట్టి జవాబిచ్చింది.…

భారత్ కు  అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు భారత్ లోని అమెరికన్…

క్రీడా పద్మాలు: విజయ్ అమృత్ రాజ్ కు పద్మ భూషణ్, రోహిత్, హర్మన్ లకు పద్మశ్రీ

భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ కు  దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ దక్కింది. ఇక క్రికెట్…

77వ రిపబ్లిక్ డే సందర్భంగా పలు దేశాల నుండి భారత్ కు శుభాకాంక్షలు

భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రపంచ దేశాల నుంచి భారత్ కు పలు దేశాల నుంచి  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైనా,…

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి…

ఈరోజు నుండి షోరూం లోనే వెహికల్ రిజిస్ట్రేషన్

నేటి నుండి వెహికల్  షో రూంల (డీలర్ల)  వద్ద నుండే వెహికల్ పర్మినెంట్  రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చినట్లు  రవాణా శాఖ మంత్రి…

CII బ్రేక్ ఫాస్ట్ సెషన్ లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు..కీలక అంశాలపై ప్రసంగం

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో ఇండస్ట్రీయలిస్ట్ లతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) బ్రేక్ ఫాస్ట్…

స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం 

తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ చేరుకుంది. అక్కడ వారికి తెలంగాణ ప్రవాస…

పోలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి  రాడో స్లావ్ తో జై శంకర్ భేటీ 

పోలాండ్ ఉపప్రధాని, విదేశాంగ మంత్రి  రాడో స్లావ్ తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ నేడు ఢిల్లీలో భేటీ…

మూడో వన్డేలో భారత్ పరాజయం.. సిరీస్ న్యూజిలాండ్ కైవసం

భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక  మూడో మ్యాచ్ లో…