తొలిసారి రాజధాని వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో మొట్ట మొదటి సారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్…

రవి తేజ కొత్త సినిమా టైటిల్ ‘ఇరుముడి’

రవి తేజ… ఫాన్స్ అతన్ని ముద్దుగా మాస్ మహారాజ గా పిలుచుకుంటారు… స్క్రీన్ పై రవి తేజ చూపించే ఎనర్జీ అలాంటిది…

పద్మ పురస్కారాలు పొందిన వారికి ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు

దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులకు ఏపీ సీఎం చంద్రబాబు  శుభాభినందనలు తెలిపారు. పదమూడు మంది తెలుగు ప్రముఖులకు ప్రతిష్టాత్మకమైన పద్మ…

పోలీసు పతకాలను ప్రకటించిన ప్రభుత్వం

రిపబ్లిక్ డే  పురస్కరించుకుని, కేంద్ర హోంశాఖ పోలీస్, అగ్నిమాపక, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు మెడల్స్ ను  ప్రకటించింది.…

ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల ప్రకటన 

భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ప్రకటించింది. దివంగత దిగ్గజ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ…

న్యూజిలాండ్ తో మూడో టీ 20లోనూ భారత్ దే గెలుపు..సిరీస్ కైవసం

టీ 20 సిరీస్ లలో భారత క్రికెట్ జట్టు హవా కొనసాగుతోంది. టీ 20 వరల్డ్ కప్ కు ముందు తనదైన…

భారత రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఈయూ నేతలు

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యయం మరింత పటిష్టం కానుంది. ఈక్రమంలో  భారత 77వ రిపబ్లిక్ డే  వేడుకలకు ముఖ్య…

భారత్ సంస్కరణల దేశంగా దూసుకెళ్తోంది..రోజ్ గార్ మేళాలో పాల్గొన్న ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా 45 చోట్ల 18వ రోజ్ గారు మేళాను నిర్వహించారు. కాగా, ఈ కార్యక్రమంలో వర్చువల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర…

టీ 20 వరల్డ్ కప్ నుండి బంగ్లాదేశ్ ఔట్

ఇంటర్నేషనల్  క్రికెట్‌ లో బంగ్లాదేశ్ కు గట్టి దెబ్బ తగిలింది. ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల పేరు చెప్పి…

ప్రియాంక చోప్రా మూవీ ట్రైలర్ పై స్పందించిన సూపర్ స్టార్ మహేష్

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాపై తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌ బాబు ప్రశంసలు కురిపించారు. ఆమె  ప్రధాన పాత్రలో తెరకెక్కిన హాలీవుడ్ యాక్షన్…

భారత్ పై అమెరికన్ టారిఫ్ లు తగ్గే అవకాశం?

భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో విధించిన సుంకాలు సగానికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆర్థిక మంత్రి…

ఈరోజు నుండి షోరూం లోనే వెహికల్ రిజిస్ట్రేషన్

నేటి నుండి వెహికల్  షో రూంల (డీలర్ల)  వద్ద నుండే వెహికల్ పర్మినెంట్  రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వచ్చినట్లు  రవాణా శాఖ మంత్రి…