అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్

అమెరికాలో భారీ మంచు తుపాను వణికిస్తోంది. దీంతో పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో హిమపాతంతో పాటు ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. ఈ తుపాను…

నగరిలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంవత్సరం క్రితం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించామని  తెలిపారు. చిత్తూరు జిల్లా…

ఉగ్రవాద రహిత ప్రపంచం కోసం అందరం కలిసి పోరాడదాం:మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఉగ్రవాదం విషయంలో భారత్ నేడు ‘జీరో టాలరెన్స్’ విధానంతో ముందుకు వెళ్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సరిహద్దు దాటి…

‘సర్’ పై మరోసారి ఫైర్ అయిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై మరోసారి ఘాటుగా స్పందించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ. ఈ  కార్యక్రమం…

జమ్మూ-కాశ్మీర్ లో భారీగా హిమపాతం

జమ్మూ-కశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. గత రోజు సాయంత్రం నుంచి విపరీతంగా మంచు కురుస్తుండడంతో పలు ప్రాంతాలు మంచుదుప్పటి కప్పేశాయి. …

రజినీకాంత్ హేమ మాలిని సినిమా ఇప్పుడు రిలీజ్..!

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌, హిందీ సినీ దిగ్గజాలు శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని ప్రధాన పాత్రల్లో నటించిన ‘హమ్ మే షెహెన్‌షా…

మెగా 158 సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా???

ఈ సంక్రాంతి సీజన్ విన్నర్ గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన నటించిన ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా కలెక్షన్ల…

ప్రభాస్ స్పిరిట్ లో విలన్ అతనేనా???

ఈ ఏడాది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక నెక్స్ట్ ప్రభాస్ మన సందీప్…

స్టార్టప్‌ల కేంద్రంగానే టీ-హబ్‌ కొనసాగింపు

స్టార్టప్‌ల కేంద్రంగా టీ-హబ్‌ను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు…

సౌరశక్తి వినియోగంలో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..మొన్న మోధేరా,నేడు రూపపుర

దేశంలో రోజురోజుకు పునరుత్పాదక వనరుల వినియోగం పెరుగుతోంది. గుజరాత్ లోని బనస్కాంత జిల్లా రూపపుర గ్రామం పూర్తిస్థాయిలో సోలార్ ఎనర్జీని వినియోగించుకుంటూ…

రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం..భారీ ఉగ్రకుట్ర భగ్నం

ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో దేశంలో ఉగ్ర దాడులకు ప్రణాళికలు వేస్తున్న అంతర్జాతీయ…

అహ్మదాబాద్ విమాన దుర్ఘటన..ఎయిర్ ఇండియాకు ఇన్సూరెన్స్ నగదు 

అహ్మదాబాద్ లో గత సంవత్సరం చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా ఘోర విమానప్రమాదం గురించి తెలిసిందే. ఈ దుర్ఘటనలో విమానంలో 242 మంది…