భారత్ కు  అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు భారత్ లోని అమెరికన్…

ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనవి:సీఎం చంద్రబాబు

ప్రతి గణతంత్ర దినోత్సవం గర్వించదగ్గ మరియు చిరస్మరణీయమైన సందర్భమే అయినప్పటికీ, ఈ ఏడాది వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రత్యేకమైనవి మరియు…

కె.టి.ఆర్ సారథ్యంలో  రేపు గవర్నర్ ను కలవనున్న బీ.ఆర్.ఎస్ బృందం 

భారత రాష్ట్ర సమితి బృందం రేపు గవర్నర్‌ను కలవనుంది.  ఆ పార్టీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. సారథ్యంలో గవర్నర్‌ను కలిసి…

కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతి?

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్ నాథ్, బద్రీనాథ్, ఆలయాల్లోకి ఇకపై హిందువులను మాత్రమే అనుమతిస్తారు. ఈ ఆలయాల్లోకి హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించాలని…

క్రీడా పద్మాలు: విజయ్ అమృత్ రాజ్ కు పద్మ భూషణ్, రోహిత్, హర్మన్ లకు పద్మశ్రీ

భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్ కు  దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ దక్కింది. ఇక క్రికెట్…

దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా 77వ రిపబ్లిక్ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.  ఉదయం 10.30 గంటలకు కర్తవ్యపథ్ లో  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ…

వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో నితిన్ కొత్త మూవీ

నితిన్ కథానాయకుడిగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలిపింది.  ఎన్నడూ…

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ 

అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర…

77వ రిపబ్లిక్ డే సందర్భంగా పలు దేశాల నుండి భారత్ కు శుభాకాంక్షలు

భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  ప్రపంచ దేశాల నుంచి భారత్ కు పలు దేశాల నుంచి  శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చైనా,…

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రజలందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగం స్వేచ్ఛతో పాటు ప్రతి పౌరుడికి…

తొలిసారి రాజధాని వేదికగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్  రాజధాని అమరావతిలో మొట్ట మొదటి సారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్…

రవి తేజ కొత్త సినిమా టైటిల్ ‘ఇరుముడి’

రవి తేజ… ఫాన్స్ అతన్ని ముద్దుగా మాస్ మహారాజ గా పిలుచుకుంటారు… స్క్రీన్ పై రవి తేజ చూపించే ఎనర్జీ అలాంటిది…